టిడిపిలో పలువురు చేరిక
ప్రజాశక్తి-మాడుగుల:మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది చేరారు. గురువారం మండలంలోని బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంపై గవిరెడ్డి రామానాయుడు ఎల్.పొన్నవోలు…
ప్రజాశక్తి-మాడుగుల:మాజీ ఎమ్మెల్యే గవిరెడ్డి రామానాయుడు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీలోకి 100 మంది చేరారు. గురువారం మండలంలోని బాబు షూరిటి భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంపై గవిరెడ్డి రామానాయుడు ఎల్.పొన్నవోలు…
ప్రజాశక్తి-నర్సీపట్నం టౌన్:పట్టణంలో మున్సిపల్ చైర్ పర్శన్ బోడపాటి సుబ్బలక్ష్మీ అధ్యక్షతన జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశం గురువారం వాడివేడిగా జరిగింది. ముందుగా అజెండాను చదివి వినిపించారు. టీడీపీ…
టిడిపిప్రజాశక్తి-హుకుంపేట: మండలంలోని మఠం పంచాయతీ గ్రామంలో టీడీపి మండల అధ్యక్షులు తులసిరావు ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా అరకు…
ప్రజాశక్తి -పాడేరు: తమ సమస్యల పరిష్కారానికై అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు గురువారం పోస్ట్ కార్డు ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. అంగన్వాడీలు చేపట్టిన సమ్మె 17వ రోజు కొనసాగింది.…
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : భవన నిర్మాణ కార్మికుల నిధులతో ఏర్పాటైన వెల్ఫేర్ బోర్డును పునరుద్ధరించి, అందులో ఉన్న నిధులను భవన నిర్మాణ కార్మికుల కోసం ఖర్చు…
ప్రజాశక్తి- విశాఖ కలెక్టరేట్ : తమ ఉద్యోగాలను రెగ్యులర్ చేసి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన సమ్మె 9వ రోజుకు…
ప్రజాశక్తి – రేపల్లె బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేసన గోపాలరావు మాట్లాడుతూ ఏపీ టైటిలింగ్ యాక్ట్ 27/22 చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్లక్ష్య…
ప్రజాశక్తి – గుంటూరు జిల్లా ప్రతినిధి : జిల్లాలో గనులు, భూగర్భ వనరుల దోపిడీ యథేశ్చగా కొనసాగుతోంది. ప్రధానంగా ఎర్రమట్టి తవ్వకాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు…
ప్రజాశక్తి – అద్దంకి ప్రకాశం జిల్లాలో గత ఏడేళ్లుగా ఎన్నో ఉన్నత పాఠశాల్లో గ్రంధాలయ పుస్తకాలను అందిస్తున్న ప్రకాశం జిల్లా గ్లోబుల్ ఎన్ఆర్ఐ ఫామ్ సంస్థ మండలంలోని…