జిల్లా-వార్తలు

  • Home
  • కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం

జిల్లా-వార్తలు

కోరుకొండలో అగ్నిమాపక కేంద్రం ప్రారంభం

Feb 18,2024 | 23:03

ప్రజాశక్తి – రాజమహేంద్రవరంరాష్ట్రంలో అవసరమైన ప్రాంతాల్లో అగ్నిమాపక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు రాష్ట్ర హోంమంత్రి తానేటి వనిత అన్నారు. కోరుకొండలో ఆదివారం రూ.80 లక్షలతో నిర్మించిన అగ్నిమాపక…

పాత పెన్షన్‌ విధానం అమలు చేయాలి

Feb 18,2024 | 23:01

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించేలా తెలుగుదేశం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చాలని కోరుతూ ఆదివారం టిడిపి జిల్లా అధ్యక్షుడు కెఎస్‌.జవహర్‌, సిటీ నియోజకవర్గ ఇన్‌ఛార్జి ఆదిరెడ్డి…

భూహక్కుల యాజమాన్య చట్టంతో నష్టం

Feb 18,2024 | 23:00

కోడుగంటి వర్థంతి సందర్భంగా జిల్లా సదస్సు ప్రజాశక్తి-అనకాపల్లి : భూహక్కుల యాజమాన్య చట్టంతో సొంత భూమి కలిగిన భూ,స్థల యజమానులు, రైతులందరూ తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉందని…

కార్మికుల పొట్టకొట్టిన బిజెపిని ఓడించాలి

Feb 18,2024 | 23:00

ప్రజాశక్తి-రాజమహేంరదవరంకార్పొరేట్లకు ఊడిగం చేస్తూ కార్మికుల పొట్టకొడుతున్న బిజిపి, దాని మిత్ర పక్షాలను ఓడించాలని సిపిఎం నాయకులు పిలుపు ఇచ్చారు. జిఎస్‌.బాలాజీదాస్‌ 21వ వర్థంతి, బిబి.నాయుడు 7వ వర్థంతి…

కష్టాల్లో ప్రయివేట్‌ టీచర్స్‌

Feb 18,2024 | 22:59

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిజిల్లాలో ప్రైవేటు పాఠశాలల్లో పని చేసే ఉపాధ్యాయుల పరిస్థితి దయనీయంగా మారింది. రేషనలైజేషన్‌ పేరుతో టీచర్‌ పోస్టుల్లో కోత విధించడంతో డిఎస్‌సి ప్రకటించినా ఆశించిన…

డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలి : ఐద్వా

Feb 18,2024 | 22:57

ప్రజాశక్తి -అనకాపల్లి : అనకాపల్లి దొడ్డి రామునాయుడు భవనం, సిఐటియు కార్యాలయంలో ఈనెల 20న జరుగు డ్వాక్రా సమన్వయ సదస్సును విజయవంతం చేయాలని ఐద్వా జిల్లా నాయకురాలు…

20న జెఎసి ధర్నాను జయప్రదం చేయాలి

Feb 18,2024 | 22:55

ప్రజాశక్తి- అనకాపల్లి : ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 20న ఉమ్మడి విశాఖ జిల్లా కలెక్టరేట్‌ వద్ద జరిగే ధర్నాను విజయవంతం చేయాలని…

ఉద్దానం మునగకు భలే డిమాండ్‌

Feb 18,2024 | 22:53

అమ్ముతున్న రైతులు రోజుకు రెండున్నర టన్నులు ఎగుమతి ప్రజాశక్తి- వజ్రపుకొత్తూరు ఉద్దానం మునగకు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా భలే డిమాండ్‌ ఉంది. ఈ…

పర్యాటక ప్రాంతాల్లో జాగ్రత్తలపై అవగాహన

Feb 18,2024 | 22:52

ప్రజాశక్తి -రంపచోడవరం : ఏజెన్సీలోని పర్యాటక ప్రాంతాలను తిలకించేందుకు వచ్చిన సందర్శకులు ఇక్కడ తీసుకోవాల్సిన జాగ్రత్తలపై రంపచోడవరం సిఐ వాసా వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు అవగాహన కల్పించారు.…