ఎస్ఎస్ఎ సిబ్బంది వేతన వెతలు
నాలుగు నెలలుగా అందని జీతాలు ఆందోళనలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న…
నాలుగు నెలలుగా అందని జీతాలు ఆందోళనలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు ఈ నెల 20 నుంచి నిరవధిక సమ్మెకు సమాయత్తం ప్రజాశక్తి-రాజమహేంద్రవరం ప్రతినిధి విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న…
ప్రజాశక్తి- యంత్రాంగం తుపాను ప్రభావంతో దెబ్బ తిన్న పంటలను పలువురు శనివారం పరిశీలించారు. రైతులను ఆదుకోవాలని వారు కోరారు. కాకినాడ రూరల్ నష్టపోయిన రైతులను రాష్ట్ర ప్రభుత్వం…
ప్రజాశక్తి -సామర్లకోట రూరల్సామర్లకోట ఇండిస్టియల్ ఎస్టేట్ లోని డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో ఆదివారం రెండో నేషనల్ కరాటే ఓపెన్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్టు లయన్స్ క్లబ్ శ్రీ…
ప్రజాశక్తి-సామర్లకోట రూరల్రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ నుంచి సచివాలయాల పరిధిలో ప్రారంభించనున్న ఆడుదాం ఆంద్రా పోస్టర్ను శనివారం పర్యాటక మంత్రి ఆర్కె.రోజా ఆవిష్కరించారు. సామర్లకోట…
నరసరావుపేటలో ప్రచారం చేస్తున్న చదలవాడ అరవిందబాబు పల్నాడు జిల్లా: రాష్ట్రాభివృద్ధి, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు టిడిపి ద్వారా సాధ్యమని రానున్న ఎన్నికల్లో టిడిపి అధికారంలోకి రావడం…
ప్రజాశక్తి – కాకినాడ ప్రతినిధిపేదలకు మెరుగైన వైద్యసేవలు అందించేందుకు జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నామని పాలకులు గొప్పలు చెబుతున్నారు. అయితే క్షేత్రస్థాయిలో మాత్రం…
అమరావతి: అగ్రిగోల్డ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెదకూరపాడు నియోజకవర్గ పరిధిలో శనివారం అమరావతి అంబేద్కర్ విగ్రహం దగ్గర అగ్రిగోల్డ్ డిపాజిట్ దారులు చేసిన దీక్షకు రాష్ట్ర సిపిఐ…
సత్తెనపల్లిరూరల్: రైల్వే గేట్లు మూసివేత నిర్ణయాన్ని విరమించుకోవాలని ఎంపి లావు శ్రీకృష్ణ ్ణదేవరాయలు రైల్వే అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఎంపిను గుడిపూడి, లక్ష్మీపురం రైతులు శనివారం కలిశారు.…
కాలువలను పరిశీలిస్తున్న మేయర్ వసీం ప్రజాశక్తి-అనంతపురం కార్పొరేషన్ నగరంలో కాలువలను ఆక్రమిస్తే ఉపేక్షించొద్దని మేయర్ మహమ్మద్ వసీం సంబంధిత అధికారులను ఆదేశించారు. నగరంలోని 39వ డివిజన్ పరిధిలో…