జిల్లా-వార్తలు

  • Home
  • కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అజెండా ప్రకటించాలి

జిల్లా-వార్తలు

కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అజెండా ప్రకటించాలి

Apr 2,2024 | 22:17

ప్రజాశక్తి – సాలూరు : మున్సిపాలిటీ, కార్పొరేషన్‌, నగరపంచాయితీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు కార్మికులను పర్మినెంట్‌ చేసేలా అన్ని రాజకీయ పార్టీలు అజెండా ప్రకటించాలని మున్సిపల్‌ వర్కర్స్‌…

ఠారెత్తిస్తున్న ఎండలు

Apr 2,2024 | 22:17

పార్వతీపురంరూరల్‌ : గత వారంరోజులుగా తన ప్రతాపం చూపిస్తున్న భానుడు. జిల్లాలోని అన్ని మండలాల్లోనూ నిప్పులు కురిపించాడు. అందుకు నిదర్శనం మంగళవారం నమోదైన ఉష్ణోగ్రతలను చూస్తే అర్ధమౌతుందు.…

సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలి

Apr 2,2024 | 22:15

పార్వతీపురంరూరల్‌ : రానున్న ఎన్నికల్లో సిపిఎం, ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం రాష్ట్ర సీనియర్‌ నాయకులు ఎం.కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సుందరయ్య భవనంలో పార్లమెంటు,…

పారిశుధ్య నిర్వహణకు ప్రత్యేక కార్యాచరణ : ఆర్‌డి

Apr 2,2024 | 22:15

ప్రజాశక్తి – పార్వతీపురం టౌన్‌  : మున్సిపాల్టీ పరిధిలోని పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక కార్యాచరణ చేసి పారిశుధ్య పనులను చేపట్టాలని మున్సిపల్‌ రీజనల్‌ డైరెక్టర్‌ నాగరాజు అన్నారు.…

ఊసరవెల్లిలా రంగులు మార్చుతూ..

Apr 2,2024 | 22:14

ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్‌  : రానున్న సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా పార్వతీపురం నియోజకవర్గంలో గత రెండు నెలలుగా టిడిపి నుంచి వైసిపికి, వైసిపి నుంచి టిడిపిలోకి జరుగుతున్న చేరికల రాజకీయాలను…

బాలుర వసతి గృహం సందర్శన

Apr 2,2024 | 22:11

ప్రజాశక్తి – ఏలూరు అర్బన్‌ శనివారపు పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని మంగళవారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఛైర్మన్‌, జిల్లా ప్రధాన…

కాంగ్రెస్‌ అభ్యర్థులుగా సామాన్యులు

Apr 2,2024 | 22:12

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : రాష్ట్ర వ్యాప్తంగా పలు అసెంబ్లీ నియోజకవర్గాల కాంగ్రెస్‌ అభ్యర్థులను అధిష్టానం ప్రకటించింది. 114 అసెంబ్లీ స్థానాల్లో బరిలోకి దింపనున్న అభ్యర్థుల…

వికలాంగుల సేవాసమితి సేవలు అభినందనీయం

Apr 2,2024 | 22:10

ప్రజాశక్తి – భీమడోలు వికలాంగుల సంక్షేమానికి గుండుగొలను కేంద్రంగా పనిచేస్తున్న శ్రీ విఘ్నేశ్వర వికలాంగుల సేవాసమితి అందిస్తున్న సేవలు అభినందనీయమని పలువురు వక్తలు అన్నారు. సంఘం ఆధ్వర్యంలో…

నీ భవిష్యత్తు బాధ్యత నాది

Apr 2,2024 | 22:09

ప్రజాశక్తి-చీపురుపల్లి  : చీపురుపల్లి అసెంబ్లీ నియోజకవర్గం సీటును విజయనగరం పార్లమెంట్‌ టిడిపి అధ్యక్షులు కిమిడి నాగార్జునకు కేటాయించక పోవడంతో తీవ్ర అసంతప్తికి గురైన ఆయన పార్టీపట్ల ధిక్కార…