జిల్లా-వార్తలు

  • Home
  • పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

జిల్లా-వార్తలు

పాలకొల్లు ఎన్నికల డ్యూటీలో తమిళనాడు హోం గార్డులు

May 12,2024 | 14:33

పాలకొల్లు (పశ్చిమ గోదావరి) : రాష్ట్రంలో ఈనెల 13 వ తేదీన జరిగే పోలింగ్‌ కు తగిన ఎపి పోలీస్‌ సిబ్బంది లేకపోవడంతో తమిళనాడు హోం గార్డులను…

కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి

May 12,2024 | 14:21

ప్రజాశక్తి-రొద్దం (అనంతపురం) : కరెంట్‌ షాక్‌ తగిలి యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రొద్దంలో జరిగింది. మండలంలోని పెద్దమంతురు సచివాలయం పరిధిలోని పి.కొత్తపల్లి గ్రామానికి చెందిన…

ఎన్నికల సిబ్బందికి జిల్లా కలెక్టర్‌ సూచనలు

May 12,2024 | 12:40

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రేపు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న సార్వత్రిక ఎన్నికలు 2024లో భాగంగా పల్నాడు జిల్లాలో నిర్వహించనున్న పోలింగ్‌ సందర్భంగా ఆదివారం జిల్లా ఎన్నికల అధికారి…

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఉద్యోగుల ఆగ్రహం – కనీసం టిఫిన్లు కూడా..!

May 12,2024 | 11:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : ఉదయం ఏడు గంటలకు వచ్చేశాం, ఇంత వరకు పోలింగ్‌ కేంద్రాలు కేటాయింపు ఆర్డర్లు ఇవ్వలేదు, ఎప్పుడు ఆర్డర్లు ఇస్తారు, మెటీరియల్‌ ఎప్పుడు తీసుకోవాలి,…

పలాసలో భారీ వర్షం

May 12,2024 | 10:41

పలాస (శ్రీకాకుళం) : పలాసలో ఆదివారం భారీ వర్షం కురిసింది. అసెంబ్లీ పార్లమెంటరీ ఎన్నికల్లో భాగంగా పోలింగ్‌ కేంద్రాలకు ఎన్నికల సామాగ్రి పంపిణీ చేసేందుకు పలాస జూనియర్‌…

ఆత్మస్తుతి..పరనిందలు..ముగిసిన ఎన్నికల ప్రచారం

May 12,2024 | 00:31

ఆత్మస్తుతి..పరనిందలు..ముగిసిన ఎన్నికల ప్రచారంప్రజాశక్తి-తిరుపతి సిటి సార్వత్రిక, సాధారణ ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది.. దాదాపు 40 రోజులకు పైనే ఎన్నికల ప్రచార ఘట్టం సాగింది. నామినేషన్ల…

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబు

May 12,2024 | 00:29

శ్రీవారిని దర్శించుకున్న చంద్రబాబుప్రజాశక్తి -తిరుమలతెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం తిరుమలలో శ్రీవారిని దర్శించుకున్నారు. సాంప్రదాయ దుస్తుల్లో వైకుంఠం వైపుగా…

వీ (వా)ళ్లు మారరంతే!నానాటికీ పెరుగుతున్న ప్రలోభాల ఖర్చు రూ.100 కోట్లు

May 12,2024 | 00:27

వీ (వా)ళ్లు మారరంతే!నానాటికీ పెరుగుతున్న ప్రలోభాల ఖర్చు రూ.100 కోట్లు చొప్పున ఎన్నికల వ్యయంఅధికారికంగానే రూ.750 కోట్ల తాయిలాలుఏ నోట విన్నా…ఇదే ముచ్చట..!మీకు ఎంత ఇచ్చారు.. వైసిపి…

నా రెండో సంతకం ల్యాండ్‌యాక్టుపైనే..!చిత్తూరు సభలో చంద్రబాబునా రెండో సంతకం ల్యాండ్‌యాక్టుపైనే..!చిత్తూరు సభలో చంద్రబాబునా రెండో సంతకం ల్యాండ్‌యాక్టుపైనే..!చిత్తూరు సభలో చంద్రబాబు

May 12,2024 | 00:24

నా రెండో సంతకం ల్యాండ్‌యాక్టుపైనే..!చిత్తూరు సభలో చంద్రబాబుప్రజాశక్తి – తిరుపతి బ్యూరో ‘ప్రజలు మళ్లీ మోసపోయి జగన్‌కు ఓటేస్తే, కర్మకాలి అధికారంలోకి వస్తే మీతాత ముత్తాతలు సంపాదించిన…