జిల్లా-వార్తలు

  • Home
  • లబ్దిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ

జిల్లా-వార్తలు

లబ్దిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ

Mar 16,2024 | 00:14

లబ్దిదారులకు ఇంటిపట్టాలు పంపిణీ తిరుపతి టౌన్‌ : పేదల పక్షపాతి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అని నగరపాలక సంస్థ మేయర్‌ డాక్టర్‌ శిరీష అన్నారు.…

కార్మికుల కోసం అండగా ఉంటా.. . ఎ.పి.ఎస్.ఇ.ఇ.యూనియన్-327. రాష్ట్ర సెక్రెటరీ రాఘవ రెడ్డి.

Mar 16,2024 | 00:12

కార్మికుల కోసం అండగా ఉంటా.. . ఎ.పి.ఎస్.ఇ.ఇ.యూనియన్-327. రాష్ట్ర సెక్రెటరీ రాఘవ రెడ్డి. ప్రజాశక్తి – పుత్తూరు టౌన్ : కార్మికుల సమస్యలను పరిష్కరించేందుకు ఎల్లవేళలా అండగా…

ప్రజాస్వామ్యాన్ని గెలిపించాలి : ఇఆర్‌ఒ

Mar 15,2024 | 23:58

ప్రజాశక్తి-కొండపి : దేశ పౌరుడిగా ఓటు వేసి ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం అందరి బాధ్యత అని ఎన్నికల రిటర్నింగ్‌ అదికారి ఎ.కుమార్‌ తెలిపారు. మండల పరిషత్‌ కార్యాలయం వద్ద…

అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు సక్సెస్‌

Mar 15,2024 | 23:58

అందరి సహకారంతో శివరాత్రి ఉత్సవాలు సక్సెస్‌ప్రజాశక్తి – శ్రీకాళహస్తి అందరి సహకారంతో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని శ్రీకాళహస్తీశ్వరాలయ పాలక మండలి చైర్మన్‌ అంజూరు తారక శ్రీనివాసులు, ఈవో…

టిడిపిలో చేరిక

Mar 15,2024 | 23:57

ప్రజాశక్తి-పుల్లలచెరువు : వైసిపి పుల్లలచెరువు మండల కన్వీనర్‌ బోగోలు వెంకట సుబ్బారెడ్డి, మరికొందరు శుక్రవారం ఉండవల్లిలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు, టిడిపి జాతీయ ప్రధాన…

రైతులకు మద్దతుగా సభ

Mar 15,2024 | 23:55

ప్రజాశక్తి-నాగులుప్పలపాడు : కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జె.జయంతి బాబు డిమాండ్‌ చేశారు. రైతులకు మద్దతుగా ఢిల్లీ…

రేషన్ బియ్యం పట్టివేత

Mar 15,2024 | 23:55

విజిలెన్స్ అధికారులు రేషన్ బియ్యం పట్టివేతప్రజాశక్తి -దొరవారిసత్రం:-అక్రమ రవాణా సాగుతున్న పిడిఎస్ రేషన్ బియ్యం ను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని తిరుపతి విజిలెన్స్ అధికారులు, సివిల్ సప్లై…

టిడిపి జెండా ఆవిష్కరణ

Mar 15,2024 | 23:54

హనుమంతునిపాడు : హనుమంతునిపాడు మండలం నందనవనం గ్రామపంచాయ పరిధిలోని పాపిరెడ్డి పల్లి ఎస్‌సి కాలనీలో టిడిపి జెండాను శుక్రవారం ఆవిష్కరించారు. టిడిపి మండల అధ్యక్షుడు సానికొమ్ము తిరుపతిరెడ్డి…

బాధిత కుటుంబానికి ఆర్థికసాయం

Mar 15,2024 | 23:52

ప్రజాశక్తి-ముండ్లమూరు : మండల పరిధిలోని బొప్పూడివారిపాలెం గ్రామంలో ప్రమాదవశాత్తు చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన కొనికి వెంకటేశ్వర్లు గొర్రెలు అగ్నికి ఆహుతి అయ్యాయి. ఈ…