జిల్లా-వార్తలు

  • Home
  • శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం

జిల్లా-వార్తలు

శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానంలో సామూహిక అక్షరాభ్యాసం

Feb 14,2024 | 21:26

ప్రజాశక్తి- ఐరాల: శ్రీస్వామివారి దేవస్థానం ఆస్థాన మండపంలో బుధవారం వసంత పంచమి (శ్రీ పంచమి) సందర్భంగా వైభవంగా సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించడం జరిగిందని దేవస్థానం చైర్మన్‌ మోహన్‌…

లోకేష్‌కి కనీస అవగాహన లేదు

Feb 14,2024 | 21:28

ప్రజాశక్తి – కురుపాం : ఏ జిల్లాలో మీటింగ్‌ పెట్టారో కనీస అవగాహన లేకుండా నారా లోకేష్‌ మాట్లాడారని ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి ఎద్దేవాచేశారు. బుధవారం తమ కోట…

విద్యార్థుల్లో సృజనాత్మకత పెంచేలా..జిల్లా స్థాయి సైన్సు నమూనాల ప్రదర్శన

Feb 14,2024 | 21:25

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: విద్యార్థుల్ని విజ్ఞానశాస్త్రపరంగా వినూత్న ఆలోచనలను ప్రోత్సహించేలా జిల్లా విద్యాశాఖ, సమగ్రశిక్షా అభియాన్‌ సంయుక్తంగా సైన్సు నమూనా ప్రదర్శన చేపట్టింది. బుధవారం నుండీ ఈనెల 16వ…

న్యాయం చేయండిమీడియాను ఆశ్రయించిన రైతు

Feb 14,2024 | 21:24

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: తనకు న్యాయం చేయాలని చిత్తూరు రూరల్‌ మండలం పెరుమాళ్ళు కండ్రిగకు చెందిన రైతు శ్రీనివాసులు బుధవారం మీడియాను ఆశ్రయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

నల్ల బ్యాడ్జీలతో నిరసన

Feb 14,2024 | 21:23

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, కర్షకుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఎపి జేఏసి ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం జిల్లాలోని 675 తాలూకా కేంద్రాల్లో తహశీల్దార్లకు…

చారిత్రక బుగ్గ దేవాలయాన్ని అభివద్ధి చేస్తాం

Feb 14,2024 | 21:22

టీటీడీ ఛైర్మన్‌ భూమన కరుణాకర్‌ రెడ్డిప్రజాశక్తి- చిత్తూరు డెస్క్‌: బుగ్గ అన్నపూర్ణసమేత కాశీవిశ్వేశ్వరాలయం చారిత్రక ప్రసిద్ధి చెందిన ఆలయమని పవిత్రమైన ఈ ప్రాంతంలో పెళ్లిల్లు చేసుకునే అవకాశం…

బకాయిల చెల్లింపులో ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సహించం

Feb 14,2024 | 21:20

ప్రజాశక్తి-కడప అర్బన్‌ ఉద్యోగ, ఉపాధ్యాయులకు చెల్లిం చాల్సిన ఆర్థిక బకాయిల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవ హరిస్తున్న నిర్లక్ష్యాన్ని సహించేది లేదని ఎపి జెఎసి రాష్ట్ర సెక్రెటరీ…

‘చీ’రలతో ఎర!

Feb 14,2024 | 21:18

ప్రజాశక్తి – కడప ప్రతినిధిజిల్లాలో ఎన్నికల తాయిలాలకు తెరలేచింది. సార్వత్రిక ఎన్ని కల ప్రకటనకు ముందే రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సభలకు శ్రీకారం చుట్టిన…

ప్రజ్ఞా వికాస పరీక్ష విజయవంతం

Feb 14,2024 | 21:17

ఎస్‌ఎఫ్‌ఐప్రజాశక్తి-కలసపాడు స్థానిక జిల్లా పరిషత్‌ హైస్కూల్‌, విజయభారతి స్కూళ్లలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన ప్రజ్ఞా వికాస పరీక్షకు విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా…