జిల్లా-వార్తలు

  • Home
  • ఐతమ్‌కు ‘ఇషుజు’ ఇంజిన్‌ కానుక

జిల్లా-వార్తలు

ఐతమ్‌కు ‘ఇషుజు’ ఇంజిన్‌ కానుక

Dec 20,2023 | 22:24

పరిశీలిస్తున్న నాగేశ్వరరావు ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ టెక్కలి ఆదిత్య ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ మేనేజ్‌మెంట్‌ ఇంజినీరింగ్‌ కళాశాలకు ఆటోమొబైల్‌ రంగంలో దిగ్గజ కంపెనీ ఇషుజు మోటార్స్‌…

సడలని సంకల్పం

Dec 20,2023 | 22:24

అగళిలో నిర్వహించిన భిక్షాటనలో పాల్గొన్న సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌         అగళి : అంగన్వాడీల సమస్యలు పరిష్కరించేదాకా సమ్మె కొనసాగిస్తామని సిపిఎం జిల్లా కార్యదర్శి ఇంతియాజ్‌…

ఆగని గజదాడులు

Dec 20,2023 | 22:24

ప్రజాశక్తి- బంగారుపాళ్యంఅటవీశాఖ నిర్లక్ష్యంతో మండలంలో ఏనుగుల దాడులు ఆగడం లేదు. మంగళవారం రాత్రి వెలుతురుచేను పంచాయతీ సిజిఎఫ్‌ కాలనీ సమీపంలో ఏనుగుల గుంపు చెరకు, వరి పంటలపై…

క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతం : డిఆర్‌ఓ

Dec 20,2023 | 22:23

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: డిసెంబర్‌ 9వ తేదీ వరకు వచ్చిన క్లెయిమ్‌లకు సంబంధించి క్షేత్రస్థాయిలో పరిశీలన వేగవంతంగా జరుగుతోందని, 2024 జనవరి 5 ఓటర్ల జాబితాలను విడుదల చేయడం…

పరిశ్రమ సామగ్రి తరలింపువాహనాలను అడ్డుకున్న కార్మికులు

Dec 20,2023 | 22:22

ఆందోళన చేస్తున్న కార్మికులు ప్రజాశక్తి- టెక్కలి రూరల్‌ మండలంలోని రావివలసలో అల్లాయిస్‌ పరిశ్రమ కార్మికులు బుధవారం ఆందోళన చేపట్టారు. కొద్ది నెలలుగా పరిశ్రమ లాకౌట్‌ ఉంది. దీంతో…

జిఎస్‌టిని తొలగించాలి

Dec 20,2023 | 22:22

 ర్యాలీ నిర్వహిస్తున్న మెడికల్‌ రెప్‌లు                 హిందూపురం : కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జిఎస్‌టిని మందులపై తొలగించాలని ఎపి మెడికల్‌ అండ్‌ సేల్స్‌ రెఫ్రెంజీవ్‌ యూనియన్‌ అధ్యక్షులు…

‘జగనన్న విదేశీ దీవెన’తో రూ.1.25కోట్లు ఆర్థికసాయం

Dec 20,2023 | 22:22

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: ప్రతిభావంతులైన విద్యార్థుల బ్రతుకుల్లో వెలుగులు నింపే బహత్తర కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రారంభించినందుకు జిల్లా కలెక్టర్‌ ఎస్‌.షణ్మోహన్‌ కతజ్ఞతలు తెలిపారు. బుధవారం…

తెలుగు మహాసభల పోస్టర్‌ ఆవిష్కరణ

Dec 20,2023 | 22:20

పోస్టర్‌ను ఆవిష్కరిస్తున్న కెవిజిడి బాలాజీ ఎచ్చెర్ల : రాజీవ్‌గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం-శ్రీకాకుళం ప్రాంగణం తెలుగు శాఖ ఆధ్వర్యంలో ఆంధ్ర సారస్వత పరిషత్‌, చైతన్య విద్యా సంస్థలు…

జగన్‌ని ఇంటికి పంపుతాం..

Dec 20,2023 | 22:20

ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ సమస్య పరిష్కారం కోసం అంగన్వాడీలు సమ్మె చేస్తున్నారని, సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించి పరిష్కరించకుంటే జగన్మోహన్‌ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దిగిపోవడం కాయమని అంగన్వాడీ…