జగన్ పాలనలో ఎస్సి, ఎస్టిలపై హింస
ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి జగన్ పాలనలో ఎస్సి, ఎస్టిలపై హింస ప్రజాశక్తి-కావలి : జగనన్న పాలనలో దళిత, గిరిజనులను…
ఫొటో : మాట్లాడుతున్న దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షులు ఎస్.మల్లి జగన్ పాలనలో ఎస్సి, ఎస్టిలపై హింస ప్రజాశక్తి-కావలి : జగనన్న పాలనలో దళిత, గిరిజనులను…
ఫొటో : మాట్లాడుతున వైసిపి నాయకులు డిజిటల్ విద్యకు సిఎం ప్రోత్సాహం ప్రజాశక్తి-సీతారామపురం : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని వారికి ఉపయోగపడే…
ప్రజాశక్తి-వీరఘట్టం : వీ రఘట్టం ప్రధాన రహదారి పనులు పూర్తి చేయాలని శనివారం టిడిపి, జనసేన ఆధ్వర్యంలో రోడ్డుపై నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా టిడిపి నియోజకవర్గ…
ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్ : ఈ నెల 26 నుంచి మున్సిపల్ కార్మికులు నిరవధిక సమ్మె చేపడుతున్నట్లు సిఐటియు జిల్లా కోశాధికారి గొర్లి వెంకటరమణ తెలిపారు. శనివారం మున్సిపల్ కార్యాలయం…
ప్రజాశక్తి-సాలూరు : పేదల గృహ నిర్మాణంలో లబ్ధిదారులను ఒప్పించి నిర్మాణ పనులు వేగవంతం చేయాలని ఐటిడిఎ పిఒ విష్ణుచరణ్ ఆదేశించారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కమిషనర్…
ప్రజాశక్తి-కొమరాడ : జోనల్ స్థాయి క్రీడా పోటీల్లో అండర్-17 విభాగంలో కొమరాడ గిరిజన సంక్షేమ గురుకుల బాలురు పాఠశాల విద్యార్థులు సత్తా చాటినట్లు ప్రిన్సిపల్ లక్ష్మణరావు తెలిపారు.…
ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్ : మాటతప్పని మడమ తిప్పని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలను మరిచిపోయి అంగన్వాడీలో చెవిలో పూలు పెట్టారని సిఐటియు జిల్లా ప్రధానకార్యదర్శి వై.మన్మథరావు,…
ప్రజాశక్తి-పార్వతీపురం : వి ద్యార్థుల సృజనాత్మక స్ఫూర్తి వెల్లివిరిసింది. వినూత్న ఆలోచనల వైజ్ఞానిక ప్రదర్శనలు అందరినీ ఆలోచింపజేసి, అబ్బురపరిచాయి. స్థానిక డివిఎం స్కూల్లో విద్యా శాఖ ఆధ్వర్యాన…
ప్రజాశక్తి- పార్వతీపురంరూరల్ : విద్యాశాఖ పరిధిలో పనిచేస్తున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని సమగ్ర శిక్ష కాంట్రాక్టు,…