మే24 నుంచి జూన్ 01వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : మే 24 నుంచి జూన్ 01వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయని డి.ఆర్.ఓ,జీ. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక…
ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్ : మే 24 నుంచి జూన్ 01వ తేదీ వరకు ఇంటర్ సప్లమెంటరీ పరీక్షలు ప్రారంభంకానున్నాయని డి.ఆర్.ఓ,జీ. నరసింహులు తెలిపారు. బుధవారం స్థానిక…
ప్రజాశక్తి-గోపాలపురం: దివ్యాంగులకు, వృద్ధులకు ఎవరూ లేని అభాగ్యుల మధ్య పుట్టినరోజు వేడుకలు నిర్వహించి వారికి సంతృప్తిగా భోజనాలు పెట్టడం ఎంతో ఆనందంగా ఉందని కానిస్టేబుల్ రాపాక బాల…
ప్రజాశక్తి-కలకడ(అన్నమయ్య) : మండలంలోని ఎర్రకోట పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పాపి రెడ్డి గారి పల్లి సచివాలయంలో డాక్టర్ పి.జోహార్ బాబు ఆధ్వర్యంలో రెగ్యులర్ అవుట్ రిచ్…
20 మోటార్ సైకిళ్ళు స్వాధీనం ప్రజాశక్తి-రామచంద్రపురం : పట్టణం లోని రాజబాబు నగర్ లో పోలీసులు బుధవారం విస్తృత తనిఖీలు నిర్వహించారు. ఎన్నికల ఫలితాలు రానున్న నేపద్యంలో ఎటువంటి…
ప్రజాశక్తి-కర్నూలు క్రైమ్ : రైతుల పొలాలకు దారి చూపించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కర్నూలు మండలం, ఉల్చాల…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : సార్వత్రిక ఎన్నికలలో పోటీలో ఉన్న అభ్యర్థులు జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవడంతో పాటు తమ అనుచరగణం ఎలాంటి వివాదాలకు…
ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : మండలంలో పెట్రోల్ బంకులో వినియోగదారులకు వాహనాలలో మాత్రమే పెట్రోల్ డీజిల్ ట్యాంకులకు నింపాలని ప్లాస్టిక్ బాటిల్స్ ప్లాస్టిక్ క్యాన్లలో పెట్రోల్ డీజిలు నింపకూడదని,…
ప్రజాశక్తి-సోమల (చిత్తూరు) : జూన్ 4వ తేదీన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు మండలంలోని టపాసుల విక్రయ లైసెన్సుదారులు ఎలాంటి టపాసులను విక్రయించకూడదని తహశీల్దార్ నాగరాజు…
విశాఖ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కూలీలకు కొలతలతో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన రోజు కూలి 300…