జిల్లా-వార్తలు

  • Home
  • పురస్కార గ్రహీత కాశీకు నర్సిపూడి ప్రముఖుల సన్మానం

జిల్లా-వార్తలు

పురస్కార గ్రహీత కాశీకు నర్సిపూడి ప్రముఖుల సన్మానం

Feb 4,2024 | 12:10

ప్రజాశక్తి – ఆలమూరు : గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాన ఉత్తమ అర్చక బ్రహ్మ, ఉత్తమ సేవా పురస్కార అవార్డులు అందుకున్న మండలంలోని నర్సిపూడి శివాలయం అర్చకులు…

క్యాన్సర్ పై అవగాహనా సదస్సు

Feb 4,2024 | 10:42

ప్రజాశక్తి-కర్నూల్ :  వరల్డ్ క్యాన్సర్ డే (4th ఫిబ్రవరి) సందర్భంగా మెడికవర్ హాస్పిటల్స్, కర్నూల్ వారిచే Close the Care Gap అనే థీమ్ తో క్యాన్సర్…

సిల్వర్‌ మెడల్‌ సాధించిన ‘డైట్‌’ టీం

Feb 4,2024 | 00:55

ప్రజాశక్తి-సంతనూతలపాడు: ‘ఆడుదాం ఆంధ్ర’లో భాగంగా శుక్రవారం ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించిన జిల్లా స్థాయి మహిళా క్రికెట్‌ పోటీలలో మండలంలోని మైనంపాడు డైట్‌ కాలేజ్‌ విద్యార్థుల టీం…

ఆటల్లో ఎన్‌ఎస్‌ విద్యార్థినుల ప్రతిభ

Feb 4,2024 | 00:47

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ‘ఆడుదాం ఆంధ్ర’ ఆటలు పోటీల్లో ఎన్‌ఎస్‌ అగ్రికల్చరల్‌, హార్టికల్చర్‌ కళాశాల విద్యార్థినులు ప్రతిభను చూపారు. యోగిత, దేవదివ్యని, గోపిక,…

కలెక్టర్‌ను కలిసిన మున్సిపల్‌ ఛైర్మన్‌

Feb 4,2024 | 00:43

ప్రజాశక్తి-కనిగిరి: ప్రకాశం జిల్లా కలెక్టర్‌ దినేష్‌ కుమార్‌ను ఒంగోలులోని కలెక్టర్‌ కార్యాలయంలో కనిగిరి మున్సిపల్‌ చైర్మన్‌ అబ్దుల్‌ గఫార్‌ మర్యాద పూర్వకంగాను కలిసి శాలువాతో సత్కరించారు. ఈ…

క్రీడల్లో రాష్ట్రం నెంబర్‌వన్‌గా ఉండాలి

Feb 4,2024 | 00:40

ప్రజాశక్తి-కనిగిరి: ఆంధ్రప్రదేశ్‌ క్రీడల్లో నంబర్‌ వన్‌గా ఉండాలన్న దృఢ సంకల్పంతో ముఖ్య మంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి ‘ఆడుదాం ఆంధ్ర’ ద్వారా క్రీడలను ప్రోత్సహించేందుకు యువతకు పెద్దపీట వేశారని…

తహశీల్దారు మధుకు సత్కారం

Feb 4,2024 | 00:38

ప్రజాశక్తి-చీమకుర్తి: చీమకుర్తి తహశీల్దారు పిన్నిక మధుసూదనరావును సిబ్బంది సత్కరించారు. సుధీర్ఘ కాలం చీమకుర్తి, సంతనూతలపాడు (ఎఫ్‌ఎసి) మండలాల తహశీల్దారుగా పనిచేసి ఎన్నికల బదిలీలో భాగంగా గుంటూరు జిల్లాకు…

కబ్జాకు కుట్ర

Feb 4,2024 | 00:30

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు కార్పొరేషన్‌ స్థలాలను కబ్జా చేసి అమ్ముకునేందుకు కొంతమంది కార్పొరేటర్లు ప్రయత్నిస్తున్నారు. కార్పొరేషన్‌ ఆస్తులను పరిరక్షించాల్సిన వారే వాటిని బినామీ…

రాయలసీమ కంటే వెనుకబడిన పల్నాడు

Feb 4,2024 | 00:29

ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన జిల్లాగా ఉమ్మడి గుంటూరు జిల్లా పేరు గాంచిందని, అయితే ఎగువ పల్నాడు ప్రాంతమైన దుర్గి, వెల్దుర్తి, బొల్లాపల్లి, ప్రకాశం…