జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజా సంక్షేమమే థ్యేయం

జిల్లా-వార్తలు

ప్రజా సంక్షేమమే థ్యేయం

Apr 26,2024 | 23:36

ప్రజాశక్తి-దర్శి : ప్రజాసంక్షేమమే ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి థ్యేయమని వైసిపి దర్శి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ బూచేపల్లి శివప్రసాద్‌ రెడ్డి తెలిపారు. దర్శి మండల పరిధిలోని నడింపల్లి,…

‘గురజాడ’లో జాతీయ చర్చాగోష్టి

Apr 26,2024 | 23:33

మాట్లాడుతున్న గౌరీశంకర్‌ ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ ఆంధ్ర విశ్వవిద్యాలయంలో శుక్రవారం నిర్వహించిన జాతీయ చర్చాగోష్టిలో గాయత్రి కాలేజ్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల తెలుగు విభాగాధిపతి…

పింఛన్ల పంపిణీలో మోడీ, చంద్రబాబు కుట్ర

Apr 26,2024 | 23:30

మాట్లాడుతున్న ఎమ్మెల్యే కిరణ్‌ కుమార్‌ ప్రజాశక్తి- లావేరు రాష్ట్రంలో పేదలు, వితంతువులు, వృద్ధులు, వికలాం గులకు వాలంటర్ల ద్వారా పింఛన్లు అందనివ్వకుండా పిఎం నరేంద్రమోదీ, టిడిపి అధ్యక్షుడు…

నిర్లక్ష్యంతో ప్రమాదాలు

Apr 26,2024 | 23:28

కొల్లివలస జంక్షన్‌ సమీపంలో వెదురు బొంగులు తీసుకువెళ్తున్న ఆటో ప్రజాశక్తి- బూర్జ పాలకొండ-శ్రీకాకుళం ప్రధాన రహదారిపై ఆటోల్లో వెదురు కర్రలు, సిమెంట్‌ స్తంభాలు, ఇనుప గజాలు వంటివి…

ఊకతో వాహనదారుల అవస్థలు

Apr 26,2024 | 23:26

తోలాపి వద్ద రహదారి పైకి ఎగురుతున్న ధాన్యం ఊక ప్రజాశక్తి- పొందూరు రైస్‌మిల్లు పక్కన గల ధాన్యం ఊక రహదారిపైకి ఎగురుతూ కనిపిస్తున్న ఈ దృశ్యం మండలం…

రజకులకు అండగా ఉంటా

Apr 26,2024 | 23:24

గొండు శంకర్‌ను సత్కరిస్తున్న రజక సంఘ నాయకులు ప్రజాశక్తి- శ్రీకాకుళం అర్బన్‌ సమాజమే దేవాలయం ప్రజలే దేవుళ్లు అన్న నినాదంతో పుట్టిన టిడిపి అన్నివర్గాలకు అండగా ఉంటుందని…

మానవ మనుగడకు నీటి వనరులు అవసరం

Apr 26,2024 | 23:08

ప్రజాశక్తి – కాకినాడ పంచ భుతాలలో ఒక్కటైనా నీటిని పరిరక్షించు కోవాలని, భవిష్యత్‌లో నీటి కోసం యుద్దాలు జరగకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని పీఠాధిపతి డాక్టర్‌ ఉమర్‌…

ఓటుపై ఉపాధి కూలీలకు అవగాహన

Apr 26,2024 | 23:05

ప్రజాశక్తి – పెద్దాపురం మండలంలోని వడ్లమూరు గ్రామంలో ఉపాధి కూలీలకు శుక్రవారం ఓటు సద్వినియోగంపై ఎంపిడిఒ ఉషారాణి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వ హించారు. ఈ సందర్భంగా…

27న పవన్‌ వారాహి సభ

Apr 26,2024 | 23:03

ప్రజాశక్తి – సామర్లకోట సామర్లకోట పట్టణంలో ఈనెల 27 శనివారం సాయంత్రం పవన్‌ కల్యాణ్‌ వారాహి సభను నిర్వహిస్తున్నట్లు జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు తుమ్మల రామస్వామి…