జిల్లా-వార్తలు

  • Home
  • రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించిన వైసీపీని సాగనంపుదాం : శాసనసభ్యులు అనగానీ సత్యప్రసాద్

జిల్లా-వార్తలు

రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించిన వైసీపీని సాగనంపుదాం : శాసనసభ్యులు అనగానీ సత్యప్రసాద్

Jan 6,2024 | 00:20

ప్రజాశక్తి – రేపల్లె రాష్ట్రాన్ని భ్రష్ట పట్టించి, సర్వనాశనం చేసిన వైసీపీ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని ఎంఎల్‌ఎ అనగానీ సత్యప్రసాద్ పేర్కొన్నారు. స్థానిక టిడిపి కార్యాలయంలో శుక్రవారం…

వైసిపి పరిపాలనంతా సంక్షేమమే : ఎమ్మెల్యే కోనా రఘుపతి

Jan 6,2024 | 00:19

ప్రజాశక్తి – బాపట్ల రూరల్ వైసీపీ ప్రభుత్వం పాలన అంతా సంక్షేమమేనని ఎమ్మెల్యే కోనా రఘుపతి అన్నారు. స్థానిక వ్యవసాయ కళాశాల ఆడిటోరియంలో జరిగిన పెన్షన్ కానుక…

చంద్రశేఖర్‌కు అభినందనలు

Jan 6,2024 | 00:18

ప్రజాశక్తి-శింగరాయకొండ : శింగరాయకొండకు చెందిన తాటిపర్తి చంద్రశేఖర్‌ను యర్రగొండపాలెం వైసిపి అభ్యర్థిగా ఆ పార్టీ అధిష్టానం ప్రకటించింది. ఈ నేపథ్యంలో చంద్రశేఖర్‌ మొట్ట మొదటిసారిగా తన సొంత…

జన సందోహంతో దద్దరిల్లిన కనిగిరి

Jan 6,2024 | 00:17

ప్రజాశక్తి-కనిగిరి : జన సందోహంతో కనిగిరి పట్టణం దద్దరిల్లింది. స్థానిక వెలుగొండ ప్రాజెక్ట్‌ సాధన ప్రాంగణంలో రా కదిలిరా ఎన్నికల సమర శంఖారావం ప్రారంభానికి ప్రజలు పెద్దఎత్తున…

నిలిచిన పోలవరం గ్రామసభలు

Jan 6,2024 | 00:16

ప్రజాశక్తి-చింతూరు పోలవరం నిర్వాసిత ప్రజానీకానికి పరిహారం, పునరావాసం నిమిత్తం మూడు రోజులుగా జరుగుతున్న పోలవరం గ్రామసభలు శుక్రవారం నిర్వాసితుల అభ్యంతరం మేరకు అధికారులు నిలిపివేశారు. మండల కేంద్రంలో…

అనారోగ్యంతో గిరిజన విద్యార్థిని మృతి

Jan 6,2024 | 00:15

ప్రజాశక్తి- కూనవరం మండలంలోని నర్సింగపేట ఆశ్రమ పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న గిరిజన విద్యార్థిని మడకం సంధ్య తీవ్రమైన కడుపునొప్పితో గురువారం రాత్రి మృతి చెందింది. పాఠశాల…

విద్యార్థులకు ట్యాబ్‌లు పంపిణీ

Jan 6,2024 | 00:15

ప్రజాశక్తి- కంభం : మండల పరిధిలోని జంగంగుంట్ల హైస్కూల్‌లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థులకు శుక్రవారం ట్యాబ్‌లు అందజేశారు. ఈ సందర్భంగా జంగంగుంట్ల నివాసి అమెరికాలో సాఫ్ట్‌వేర్‌గా…

మిడ్డేమీల్స్‌ కార్మికుల నిర్బంధంపై అంగన్వాడీల ఆగ్రహం

Jan 6,2024 | 00:13

ఐటిడిఎ ఎదుట ఆందోళన ప్రజాశక్తి-రంపచోడవరం విజయవాడలో మహాధర్నాకు బయలుదేరిన మధ్యాహ్నం భోజన పథకం కార్మికులను గురువారం రాత్రి పోలీసులు నిర్బంధించడంపై అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మిడ్డేమీల్స్‌…

పండగ పూటా పస్తులేనా?

Jan 6,2024 | 00:09

ప్రజాశక్తి-అనకాపల్లి అనకాపల్లి జిల్లాలో గ్రామపంచాయతీలలో పనిచేస్తున్న పంచాయతీ కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు ,గ్రీన్‌ గార్డుల బకాయి జీతాలు చెల్లించాలని కోరుతూ శుక్రవారం అనకాపల్లి కలెక్టర్‌ ఆఫీస్‌ వద్ద…