సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన
ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన…
ప్రజాశక్తి – పూసపాటిరేగ : మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన…
పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహిచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదారుదారులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలపై…
పార్వతీపురంరూరల్: మరో 70రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన అలజంగి జోగారావు, బోనెల విజయచంద్ర పూర్తి స్థాయిలో…
మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం జరగనుంది. ఈ జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ ఇఇ వివిఎస్ నారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వనంగుడి…
ప్రజాశక్తి-గరివిడి : ఆర్ఇసిఎస్లో ఎనర్జీ అసిస్టెంట్ల నియామకంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున…
ప్రజాశక్తి-విజయనగరం కోట : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్ నాయకులు అన్నారు. కలెక్టరేట్ వద్ద సోమవారం క్రిస్టియన్, ముస్లిం,…
ప్రజాశక్తి-విజయనగరం కోట : ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద పట్టుకున్నట్లు వన్ టౌన్ డిఎస్పి కె.గోవిందరావు తెలిపారు. సోమవారం వన్టౌన్ పోలీస్…
ప్రజాశక్తి-విజయనగరం కోట : కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 311 వినతులు అధికారులకు అందాయి.వాటిలో రెవెన్యూకు సంబంధించి 120…
ప్రజాశక్తి-విజయనగరం : ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న సీతమ్ ఇంజనీరింగ్ కళాశాలలో రీజినల్ జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ,…