జిల్లా-వార్తలు

  • Home
  • సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన

జిల్లా-వార్తలు

సిపి పరిశ్రమ వద్ద కార్మికుల నిరసన

Jan 29,2024 | 20:51

ప్రజాశక్తి – పూసపాటిరేగ  :  మండలంలోని సిపి ఆక్వా రొయ్యమేత పరిశ్రమ వద్ద కార్మిక నాయకుడు నల్ల అప్పలరాజు ఆధ్వర్యంలో కార్మికులు కుటుంబాలతో సహ సోమవారం నిరసన…

జెకెసికి పోటెత్తిన ఫిర్యాదులు

Jan 29,2024 | 20:49

పార్వతీపురం: స్థానిక కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం నిర్వహిచిన జగనన్నకు చెబుదాం కార్యక్రమం ఫిర్యాదారుదారులతో పోటెత్తింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 192మంది ఫిర్యాదు దారులు తమ సమస్యలపై…

ఇరు పార్టీల్లోనూ కదనోత్సవం

Jan 29,2024 | 20:48

పార్వతీపురంరూరల్‌: మరో 70రోజుల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. ఈ సందర్భంగా ప్రధాన పార్టీలైన వైసిపి, తెలుగుదేశం పార్టీ అభ్యర్థులైన అలజంగి జోగారావు, బోనెల విజయచంద్ర పూర్తి స్థాయిలో…

నేడు పోలమాంబ మారు జాతర

Jan 29,2024 | 20:45

మక్కువ: శంబర పోలమాంబ అమ్మవారి మారుజాతర మంగళవారం జరగనుంది. ఈ జాతరకు సంబంధించి దేవాదాయ శాఖ ఇఇ వివిఎస్‌ నారాయణ ఆధ్వర్యంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేశారు. వనంగుడి…

అర్‌ఇసిఎస్‌లో అవినీతిపై బొత్స నోరువిప్పాలి

Jan 29,2024 | 20:35

  ప్రజాశక్తి-గరివిడి : ఆర్‌ఇసిఎస్‌లో ఎనర్జీ అసిస్టెంట్ల నియామకంలో జరిగిన అక్రమాలు, అవినీతిపై మంత్రి బొత్స సత్యనారాయణ నోరు విప్పాలని టిడిపి జిల్లా అధ్యక్షులు కిమిడి నాగార్జున…

హక్కుల రక్షణకు ఐక్య పోరాటమే మార్గం

Jan 29,2024 | 20:31

ప్రజాశక్తి-విజయనగరం కోట  : మత స్వేచ్ఛ, సమానత్వపు హక్కు కోసం ఐక్యంగా పోరాడడమే మార్గమని ముస్లిము, మైనార్టీస్‌ నాయకులు అన్నారు. కలెక్టరేట్‌ వద్ద సోమవారం క్రిస్టియన్‌, ముస్లిం,…

పట్టుబడిన ద్విచక్ర వాహనాల దొంగ

Jan 29,2024 | 20:30

ప్రజాశక్తి-విజయనగరం కోట :  ద్విచక్ర వాహనాల దొంగను సోమవారం స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద పట్టుకున్నట్లు వన్‌ టౌన్‌ డిఎస్‌పి కె.గోవిందరావు తెలిపారు. సోమవారం వన్‌టౌన్‌ పోలీస్‌…

జగనన్నకు చెబుదాంలో వినతుల వెల్లువ

Jan 29,2024 | 20:29

 ప్రజాశక్తి-విజయనగరం కోట  : కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన జగనన్నకు చెబుదాంలో ప్రజల నుంచి వినతులు వెల్లువెత్తాయి. మొత్తం 311 వినతులు అధికారులకు అందాయి.వాటిలో రెవెన్యూకు సంబంధించి 120…

31న నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యాన జాబ్‌మేళా

Jan 29,2024 | 20:27

 ప్రజాశక్తి-విజయనగరం  :  ఎపి నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 31న సీతమ్‌ ఇంజనీరింగ్‌ కళాశాలలో రీజినల్‌ జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి అరుణ,…