జిల్లా-వార్తలు

  • Home
  • కార్మికులంతా సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలి

జిల్లా-వార్తలు

కార్మికులంతా సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరాలి

Mar 1,2024 | 23:41

సమావేశంలో మాట్లాడుతున్న నాయకులు ప్రజాశక్తి-సత్తెనపల్లి : ప్రతి భవనిర్మాణ కార్మికుడు సంక్షేమ బోర్డులో సభ్యులుగా చేరి ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని భవన ఇతర నిర్మాణ…

126మందికి కళ్లద్దాల పంపిణీ

Mar 1,2024 | 23:41

ప్రజాశక్తి – ఆరిలోవ : గీతం ఆసుపత్రి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో 12వ వార్డు ఆరిలోవ టిఐసి పాయింట్‌ వద్ద నిర్వహించిన కంటివైద్యశిబిరంలో దృష్టిలోపమున్నట్లు గుర్తించిన వారికి…

ఐటిడిఎను ఏర్పాటు చేయాలి

Mar 1,2024 | 23:40

మాట్లాడుతున్న గోవిందరావు ప్రజాశక్తి- మెళియాపుట్టి జిల్లాలో ఐటిడిఎను ఏర్పాటు చేయాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు డిమాండ్‌ చేశారు. స్థానిక్ట సిపిఎం కార్యాలయంలో సిపిఎం నాయకులు…

సవాళ్లను ఎదుర్కొనే సామర్థ్యం పెరగాలి

Mar 1,2024 | 23:40

  జెఎన్‌టియు విజయ నగరం వైస్‌ ఛాన్సలర్‌ ఆచార్య కె వెంకటసుబ్బయ్య ప్రజాశక్తి -తగరపువలస :ఎటువంటి సవాళ్లనైనా ఎదుర్కొనే సామర్థ్యాన్ని పెంచుకోవాలని యువతకు జెఎన్‌టియు విజయ నగరం…

చిన్నపాలెం మసీదుకు వందేళ్లు

Mar 1,2024 | 23:38

  – రేపు ప్రత్యేక వార్షికోత్సవ వేడుక – శ్రీలంక, మహారాష్ట్ర నుంచి మత పెద్దల రాక -వైభవంగా నిర్వహణకు కమిటీ ఏర్పాట్లు ప్రజాశక్తి – గాజువాక…

పల్స్‌ పోలియోపై అవగాహన

Mar 1,2024 | 23:37

ప్రజాశక్తి-డుంబ్రిగుడ: ఈనెల 3 నుంచి 5 వరకు జరగనున్న పల్స్‌ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుతూ మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి మూడు…

ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేయాలి

Mar 1,2024 | 23:37

ప్రజాశక్తి-విఆర్‌.పురం రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్తా పనిచేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. మండలంలోని రేకపల్లి సిపిఎం కార్యాలయంలోని…

5వ రోజుకు రిలే దీక్షలు

Mar 1,2024 | 23:36

ప్రజాశక్తి -హుకుంపేట:మండల కేంద్రంలో గిరిజనేతరురాలు బుడ్డిగ కొండమ్మ చెపుతున్న అక్రమ నిర్మాణాలను ప్రభుత్వం వెంటనే తొలగించాలని చేపడుతున్న రిలే దీక్షలు శుక్రవారం 5వ రోజుకు చేరుకున్నాయి. అనంతరం…

భూవివాదాల పరిష్కార దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంఅవగాహనా కార్యక్రమంలో సిద్దార్థ జైన్‌

Mar 1,2024 | 23:36

భూవివాదాల పరిష్కార దిశగా ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంఅవగాహనా కార్యక్రమంలో సిద్దార్థ జైన్‌ప్రజాశక్తి – తిరుపతి టౌన్‌ రైతుల భూవివాదాల పరిష్కార దిశగా ఎపి ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టం…