జిల్లా-వార్తలు

  • Home
  • ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ : సమరం

జిల్లా-వార్తలు

ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ : సమరం

Apr 24,2024 | 22:26

ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : ఓటుతోనే ప్రజాస్వామ్య పరిరక్షణ సాధ్యమవుతుందని రెడ్‌క్రాస్‌ సోసైటీ ఎన్టీఆర్‌ జిల్లా ఛైర్మన్‌ డాక్టర్‌ జీ.సమరం అన్నారు. రెడ్‌క్రాస్‌ సోసైటీ, కెబిఎన్‌ కళాశాల…

నియోజకవర్గ అభివృద్ధిని కాంక్షించండి

Apr 24,2024 | 22:25

విజయవాడ పార్లమెంట్‌ సభ్యుడు కేశినేని శ్రీనివాస్‌ ప్రజాశక్తి – జగ్గయ్యపేట : నిరంతరం అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా, జగ్గయ్యపేట నియోజకవర్గం అభివృద్ధి అంటే ఉదయభాను, ఉదయభాను అంటే…

కొల్లు రవీంద్ర, వల్లభనేని బాలశౌరి నామినేషన్‌

Apr 24,2024 | 22:24

ప్రజాశక్తి కలక్టరేట్‌ (కష్ణా) : అవినీతిపై అలుపెరగని పోరాటం చేస్తూ మరొక 20 రోజుల్లో ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకుందామని కూటమి మచిలీపట్నం పార్లమెంట్‌, శాసన సభ…

స్టాక్‌ పాయింట్‌ హమాలీలకు ఉపాధి కల్పించాలి

Apr 24,2024 | 22:20

సమావేశంలో మాట్లాడుతున్న ఈఎస్‌. వెంకటేష్‌                   బుక్కపట్నం: రూట్‌ మ్యాపింగ్‌ పేరుతో కొన్ని స్టాక్‌పాయింట్లలో అనేక సంవత్సరాలుగా పని చేస్తున్న హామాలీలకు ఉపాధి లేకుండా చేయడం బాధాకరమని…

కందికుంట ఎన్నికల ప్రచారం

Apr 24,2024 | 22:19

ఎన్నికల ప్రచారంలో ‘కందికుంట’ తదితరులు                    తనకల్లు : మండల పరిధిలోని గెమేనాయక్‌ పంచాయతీ అద్దానం పల్లి, నుండి టిడిపి కదిరి నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కందికుంట…

వైసిపి హయాంలో అప్పులపాలైన రాష్ట్రం : పల్లె

Apr 24,2024 | 22:18

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె రఘునాథరెడ్డి                   ప్రజాశక్తి – :ఓబుళదేవర చెరువు వైసిపి హయాంలో రాష్ట్రం అప్పులపాలైందని మాజీమంత్రి పల్లె రఘునాథరెడ్డి విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా…

టిడిపి, వైసిపిలు బిజెపి తొత్తులు : ఇండియా వేదిక

Apr 24,2024 | 22:17

నామినేషన్‌ పత్రాన్ని అందజేస్తున్న కాంగ్రెస్‌ అభ్యర్థి                   పెనుకొండ రూరల్‌ : టిడిపి, వైసిపిలు బిజెపి తొత్తులుగా మారాయని ఇండియా వేదిక నాయకులు విమర్శించారు. ఇండియా వేదిక…

వైసిపి అవినీతి కోటను బద్దలు కొడతాం

Apr 24,2024 | 22:44

అధికారంలోకి వస్తే వలసలు అరికడతాం ఇండిస్టీయల్‌ హబ్‌గా నెల్లిమర్ల విజయనగరం, డెంకాడ సభల్లో చంద్రబాబు, పవన్‌ ప్రజాశక్తి- విజయనగరం కోట, భోగాపురం : రాష్ట్రంలో వైసిపి అవినీతి…

ఉత్తరాంధ్ర ద్రోహి జగన్‌

Apr 24,2024 | 22:01

 ఏ ఒక్క ప్రాజెక్టునూ పూర్తి చేయలేదు అధికారంలోకి రాగానే ఉత్తరాంధ్ర ప్రాజెక్టులను పూర్తి చేస్తాం 2025 నాటికి భోగాపురం ఎయిర్‌ పోర్టు నిర్మిస్తాం కూటమి గెలిస్తే వలసలను…