జిల్లా-వార్తలు

  • Home
  • కాకినాడలో వారసత్వ సంపదను రక్షించుకోవాలి

జిల్లా-వార్తలు

కాకినాడలో వారసత్వ సంపదను రక్షించుకోవాలి

Feb 1,2024 | 15:26

పురాతన కట్టడాలను కాపాడుకోవాలి నగరానికి పొంచి ఉన్న పర్యావరణ ముప్పు రామన్ మెగాసెసే అవార్డు గ్రహీత డాక్టర్ రాజేంద్ర సింగ్ వెల్లడి ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ నగరంలో…

ఫిబ్రవరి 16న జిల్లా వ్యాప్తంగా నిరసనలు : బి.తులసీదాస్‌

Feb 1,2024 | 15:21

ప్రజాశక్తి-శ్రీకాకుళం : ప్రభుత్వాలు అనుసరిస్తున్న కార్మిక, రైతాంగ, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 16న జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ…

స్వయం ఉపాధి వైపు యువత అడుగులు వేయాలి : గోరంట్ల

Feb 1,2024 | 14:57

ప్రజాశక్తి-కడియం (తూర్పుగోదావరి) : నేటి యువత స్వశక్తి-స్వయం ఉపాధితో ముందుకు సాగాలని.. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సూచించారు. కడియం బస్టాండ్‌ సెంటర్లో దుప్పలపూడి రామకృష్ణ నేతృత్వంలో…

మహిళల ఆర్థిక స్వాలంబనే జగనన్న ఆశయం : హనిమిరెడ్డి

Feb 1,2024 | 14:44

ప్రజాశక్తి -అద్దంకి (ప్రకాశం) : మహిళలకు ఆర్థిక స్వాలంబన కల్పించాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పథకాలను సృష్టించి అమలు చేసి ఆచరణలో చూపిన ఘనత…

రాజవొమ్మంగి సిఐగా సన్యాసినాయుడు బాధ్యతలు స్వీకరణ

Feb 1,2024 | 14:39

ప్రజాశక్తి-రాజవొమ్మంగి(అల్లూరి) : శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని రాజవొమ్మంగి సీఐగా గురువారం పదవి బాధ్యతలు చేపట్టిన ఎన్‌ సన్యాసి నాయుడు పేర్కొన్నారు. సీఐగా బాధ్యతలు చేపట్టిన…

మహిళలకు అగ్రస్థానం ఘనత ముఖ్యమంత్రి జగన్‌ దే..

Feb 1,2024 | 14:30

ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో మహిళలకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి అగ్రస్థానం కల్పించారని మాజీ మంత్రి, వైసిపి జిల్లా అధ్యక్షులు,…

రాజకీయ పదవులలో కోప్పల వెలమలకు ప్రాధాన్యత ఇవ్వాలి

Feb 1,2024 | 14:24

ప్రజాశక్తి-బొబ్బిలి(విజయనగరం) : రాజకీయ పదవులలో కోప్పల వెలమలకు ప్రాధాన్యత ఇవ్వాలని కోప్పల వెలమ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కిలపర్తి పరదేశినాయుడు, జిల్లా అధ్యక్షులు బి.వరప్రసాద్ డిమాండ్…

రాజకీయ కక్షతోనే గ్రానైట్ పరిశ్రమలపై దాడులు

Feb 1,2024 | 13:48

వైసిపి గుండాలతో మైనింగ్ అధికారుల దాడులు.. పారిశ్రామిక వర్గాన్ని నిర్వీర్యం చేయడానికే.. గ్రానైట్ యజమానుల అరెస్టులో కుట్ర కోణం దాడి చేసిన వారిని వదిలిపెట్టి ఫిర్యాదు దారులన…

మంచి జరిగితేనే ఓటు

Feb 1,2024 | 13:11

ప్రజాశక్తి-ఆచంట (పశ్చిమగోదావరి జిల్లా) :  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ప్రజలకు మంచి జరిగితేనే ఓటు వేయమని అన్న దమ్మున్న నాయకుడు చరిత్రలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడేనని…