జిల్లా-వార్తలు

  • Home
  • ఎయిడ్స్‌ బాధిత మృతులకు నివాళి

జిల్లా-వార్తలు

ఎయిడ్స్‌ బాధిత మృతులకు నివాళి

May 20,2024 | 22:04

ప్రజాశక్తి-అమలాపురం 42 ఇంటర్నేషనల్‌ ఎయిడ్స్‌ కాండిల్‌ లైట్‌ మెమోరియల్‌ డేను జిల్లా కలెక్టర్‌ ఆధ్వర్యంలో సోమవారం అమలాపురంలోని గడియార స్తంభం దగ్గర ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో…

అమలు కాని హామీలు

May 20,2024 | 22:02

ప్రజాశక్తి – యు. కొత్తపల్లి వందలాది పరిశ్రమలు వస్తాయన్నారు… ఈ ప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని సభలు పెట్టి ఊదరగొట్టారు. పరిశ్రమల స్థాపన కోసం స్థలం అవసరమన్నారు……

సంప్రదాయ ఆటలపై శిక్షణ

May 20,2024 | 21:56

ఆటలు ఆడుతున్న విద్యార్థులు ప్రజాశక్తి- నౌపడ సంతబొమ్మాళి మండలం దండుగోపాలపురం జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో వేసవి వినోదంలో భాగంగా ‘వురు లవ్‌ రీడింగ్‌’ ‘లెర్న్‌ విత్‌…

పందేల జోరు

May 20,2024 | 21:54

కారు రాజా కారు… రంగంలోకి బెట్టింగ్‌ మాఫియా కౌంటింగ్‌ నాటికి కోట్లు దాటే ఛాన్స్‌! పోలింగ్‌ ముగిసింది. కౌంటింగ్‌ మిగిలింది. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో పందేల జోరు…

గోతులు కప్పకపోతే ఆందోళన

May 20,2024 | 21:52

కొమరాడ : మండలంలో అంతర్‌ రాష్ట్ర రోడ్డుపై ఏర్పడ్డ గోతులు కప్పకపోతే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులకు కొల్లి సాంబమూర్తి, ఆంధ్రప్రదేశ్‌ రైతు…

గిరిజన గ్రామాల్లో దోమల మందు పిచికారీ

May 20,2024 | 21:50

సీతంపేట: మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన చెక్కాపురం, గెద్దకోల, గుజ్జీ తదితర గ్రామాల్లో సోమవారం సబ్‌ యూనిట్‌ అధికారి జె.మోహన్‌రావు ఆధ్వర్యంలో మలాథియన్‌ పిచికారీ చేశారు. ఇళ్లలోనూ,…

నిర్లక్ష్యపు నీడలో వంశ’ధార’

May 20,2024 | 21:45

అధ్వానంగా ఉన్న వంశధార కాలువ 20.5 కిలో మీటర్ల ఆధునికీకరణకు రూ.70 కోట్లు ప్రతిపాదన ఐదేళ్లుగా 22 వేల ఎకరాలకు అందని సాగునీరు పూర్తిగా పాడైన రెగ్యులర్‌…

ప్రాణాలు పోతేకాని పట్టించుకోరా?

May 20,2024 | 21:21

ప్రజాశక్తి – భోగాపురం: ‘ప్రాణాలు పోతేకాని చిరుత పులిని నుంచి మమ్మల్ని రక్షించరా’ అంటు వివిధ గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. చిరుత పులిని చూశామని…

వికలాంగ పిల్లల గుర్తింపు సర్వే

May 20,2024 | 21:20

ప్రజాశక్తి- మెంటాడ : మండలంలో గల పూర్వ ప్రాథమిక, బడి ఈడు వికలాంగ పిల్లలను గుర్తించాలని మండల విద్యాశాఖాధికారులు కె.మోహనరావు, యువిఎస్‌పి శివాజీ వర్మ కోరారు. ఈ…