తెలుగు భాషను కాపాడుకుందాం
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ తేనెలూరు నట్టి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే భాష మనుగడకు, తెలుగు జాతి ఉనికికి పెను ప్రమాదమని ప్రతి ఒక్కరూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం…
ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ తేనెలూరు నట్టి తెలుగు భాషను నిర్లక్ష్యం చేస్తే భాష మనుగడకు, తెలుగు జాతి ఉనికికి పెను ప్రమాదమని ప్రతి ఒక్కరూ భాషను కాపాడుకోవాల్సిన అవసరం…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : హజరత్ సయ్యద్ షహిన్ షా బాబా ఖాదర్ వలి 65వ మహా సూఫీ సుగంధ మహోత్సవం బుధవారం అత్యంత వైభవంగా జరిగింది. దేశ…
ప్రజాశక్తి-విజయనగరం : పిల్లల బంగారు భవిష్యత్తు కు దిశా నిర్దేశం చేసే గురుతర బాధ్యత ఉపాధ్యాయులదేనని రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ చైర్మన్ కేసలి అప్పారావు అన్నారు.…
అధికారులుప్రజాశక్తి-సుండుపల్లి మండల కేంద్రంలోని సుండుపల్లిలోని బసాండ్ చెత్తా, చెదారంతో నిండి పశువుల పాకను తలపి స్తుండటంతో అక్కడికి వెళ్లేందుకు ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతి రోజూ ఉద్యోగులు,…
ప్రజాశక్తి-రామాపురం వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తానని, ప్రతి కార్యకర్త రుణం తీర్చుకుంటానని మాజీ ఎమ్మెల్యే ఆర్.రమేష్కుమార్రెడ్డి అన్నారు.మండల కేంద్రమైన రామాపురంలోని మాజీ మార్కెట్ కమిటీ…
ప్రజాశక్తి-ఎర్రగుంట్ల పరిశ్రమలు వస్తే స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలతో పాటు, చుట్టుప్రక్కల ప్రాంతాలు అభివద్ధి చెందుతాయి. ఆ కారణంగా జువారి సిమెంట్స్ పరిశ్రమ నిర్మాణానికి మండలంలోని తుమ్మలపల్లి,…
ప్రజాశక్తి – చాపాడుపిహెచ్సి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ విజరురామరాజు, ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామంలో రూ.2.48 కోట్లతో నిర్మించిన నూతన…
ప్రజాశక్తి-కడప ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి అంజాద్బాషా అన్నారు. బుధవారం స్థానిక గోకుల్ సర్కిల్ వద్ద 25వ డివిజన్…
ప్రజాశక్తి – కడప కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం రెండవ స్నాత కోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ విసి ఆచార్య చింతా…