జిల్లా-వార్తలు

  • Home
  • ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

జిల్లా-వార్తలు

ప్రకృతి వ్యవసాయంపై అవగాహన

Mar 2,2024 | 23:33

ప్రజాశక్తి – రేపల్లె ప్ర‌కృతి వ్యవసాయ పద్దతిలో పండించిన ఆహారాన్ని తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటార‌ని ఎపిఎం త్యాగరాజు అన్నారు. స్థానిక వెలుగు ప్రాజెక్ట్ కార్యాలయంలో డ్వాక్రా సంఘాలతో…

రైతు సంక్షేమమే సిఎం ఆశయం

Mar 2,2024 | 23:32

ప్రజాశక్తి – రేపల్లె రైతులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు రైతు పక్షపాతిగా సిఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వివిధ అభివృద్ధి, సంక్షేమ పథకాలను అందజేస్తున్నారని రాజ్యసభ సభ్యులు మోపిదేవి…

భట్టిప్రోలు తహశీల్దారుగా మునిలక్ష్మి

Mar 2,2024 | 23:31

ప్రజాశక్తి – భట్టిప్రోలు నూతన తహశీల్దారుగా ఐ మునిలక్ష్మి శనివారం బాధ్యతలు చేపట్టారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేసిన పద్మావతి రేపల్లె ఆర్డీఒ కార్యాలయానికి సీసీగా బదిలీ అయ్యారు.…

నిరంతర బదిలీలు పాలనకు ఆటంకం

Mar 2,2024 | 23:30

ప్రజాశక్తి – భట్టిప్రోలు తహశీల్దారు కార్యాలయానికి బదలీల ఫోబియా పట్టుకుంది. గత నెల రోజులుగా ప్రతి పది రోజులకు ఒక తహశీల్దారును మార్పులు చేస్తూ ఉండటంతో ఇక్కడ…

భవన కార్మికుల బోర్డును నిర్వహించాలి

Mar 2,2024 | 23:29

ప్రజాశక్తి -దేవరపల్లిభవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును సమర్థవంతంగా నిర్వహించాలని, 1214 మెమోను రద్దు చేసి కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు చేయాలని భవన నిర్మాణ కార్మిక…

అన్నా క్యాంటీన్‌కు సజ్జా విరాళం

Mar 2,2024 | 23:28

ప్రజాశక్తి – చీరాల మంగళగిరిలో అన్నా క్యాంటీన్ నిర్వహణకు చీరాల టిడిపి సీనియర్ నాయకులు సజ్జా వెంకటేశ్వరరావు విరాళం అందించారు. 100రోజుల పాటు క్యాంటీన్ నిర్వహణకు రోజుకు…

అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన

Mar 2,2024 | 23:27

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌ధవళేశ్వరంలో మంత్రి వేణుగోపాలకృష్ణ శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి వేణుగోపాలకృష్ణ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ రాజమండ్రి రూరల్‌…

టిడిపి తోనే రాష్ట్ర భవిష్యత్తు : టిడిపి బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు, ఎమ్మెల్యే ఏలూరి

Mar 2,2024 | 23:27

ప్రజాశక్తి – మార్టూరు రూరల్ భవితరాల భవిష్యత్తుకు టిడిపి అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి కావడం అవశ్యమని, ప్రజలంతా ఏకతాటిపైకి వచ్చి మద్దతు తెలపాల్సిన సమయం ఆసన్నమైందని టిడిపి…

పాలనా అంశాలపై సిఎస్ సమీక్ష

Mar 2,2024 | 23:26

ప్రజాశక్తి -రాజమహేంద్రవరం రూరల్‌సిఎస్‌ క్యాంపు కార్యాలయం నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్‌.జవహర్‌ రెడ్డి పాలనాల అంశాలపై కలెక్టర్లతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రిజిస్ట్రేషన్‌,…