జిల్లా-వార్తలు

  • Home
  • స్వీపర్ రామ్మోహనరావుకు సత్కారం

జిల్లా-వార్తలు

స్వీపర్ రామ్మోహనరావుకు సత్కారం

Mar 1,2024 | 00:12

ప్రజాశక్తి – భట్టిప్రోలు భట్టిప్రోలు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేసిన రామ్మోహనరావు ఉద్యోగ విరమణ వీడ్కోలు సభ గురువారం నిర్వహించారు. స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన…

ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారం

Mar 1,2024 | 00:11

ప్రజాశక్తి-మార్కాపురం: మార్కాపురంలో ప్రసిద్ధిగాంచిన శ్రీలక్ష్మి చెన్నకేశవస్వామి దేవస్థానం ట్రస్ట్‌బోర్డు ధర్మకర్తల మండలి ప్రమాణ స్వీకారోత్సవం గురువారం సాదాసీదాగా జరిగింది. ట్రస్ట్‌బోర్డు చైర్మన్‌గా మరోసారి పెనుగొండ కేశవరావు ప్రమాణ…

కాంగ్రెస్ సీటుకు దేవరపల్లి బ్లాండీనా ధరకాస్తు

Mar 1,2024 | 00:10

ప్రజాశక్తి – చీరాల కాంగ్రెస్ అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేసేందుకు దేవరపల్లి బ్లాండిన గురువారం దరఖాస్తు చేసుకున్నారు. కాంగ్రెస్ విజయవాడ కేంద్ర కార్యాలయంలో దరఖాస్తు పత్రాలను కాంగ్రెస్…

అర్హుల అందరికీ సంక్షేమ పథకాలు

Mar 1,2024 | 00:09

ప్రజాశక్తి – చీరాల వైసీపీ ప్రభుత్వంలో అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందుతున్నాయని వైసిపి ఇన్చార్జి కరణం వెంకటేష్ బాబు అన్నారు. మండలంలోని ఈపూరుపాలెం సచివాలయం-2 సిండికేట్ కాలనీ…

వైసీపీకి కన్వీనర్ శ్రీనివాసరెడ్డి రాజీనామా

Mar 1,2024 | 00:08

ప్రజాశక్తి – పంగులూరు మండల ప్రజా పరిషత్ ఉపాధ్యక్షులు, వైసీపీ మండల కన్వీనర్ ఎర్రం శ్రీనివాసరెడ్డి వైసీపీకి రాజీనామా చేశారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు, రాజ్యసభ సభ్యులు…

ప్రజల మన్ననలను పొందిన సిహెచ్‌ఒ

Mar 1,2024 | 00:08

ప్రజాశక్తి-అర్ధవీడు: ప్రైమరీ హెల్త్‌ సెంటర్లో సిహెచ్‌ఒగా విధులు నిర్వహిస్తున్న తొండమల్లి విజయలక్ష్మి ఉద్యోగ విరమణ సభ గురువారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మార్కాపురం డివిజన్‌…

క్రికెట్‌ టోర్నమెంట్‌ ప్రారంభం

Feb 29,2024 | 23:54

ప్రజాశక్తి-హనుమంతునిపాడు : మండల పరిధిలోని ఉసులపల్లె గ్రామంలో కనిగిరి నియోజకవర్గ స్థాయిలో మెగా క్రికెట్‌ టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్‌ను టోర్నమెంట్‌ కమిటీ సభ్యులు, వైసిపి నాయకులు…

టిడిపిలో చేరిక

Feb 29,2024 | 23:53

ప్రజాశక్తి- హనుమంతునిపాడు : మండల పరిధిలోని గాయంవారిపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచి, వైసిపి నాయకుడు మేకల పోలయ్య యాదవ్‌, నీలకంఠాపురం గ్రామానికి చెందిన కాటినేని అంకయ్య…

‘గడప గడపకూ కాంగ్రెస్‌’

Feb 29,2024 | 23:51

ప్రజాశక్తి-సిఎస్‌.పురం : పశ్చిమ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే కాంగ్రెస్‌ పార్టీని ఆదరించాలని కాంగ్రెస్‌ పార్టీ నియోజకవర్గ నాయకులు, జిల్లా బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి విభాగం అధ్యక్షుడు…