జిల్లా-వార్తలు

  • Home
  • అంబేద్కర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

జిల్లా-వార్తలు

అంబేద్కర్‌ భవన నిర్మాణానికి శంకుస్థాపన

Feb 27,2024 | 20:58

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బి.ఆర్‌ అంబేద్కర్‌ విజ్ఞాన కేంద్ర భవన నిర్మాణానికి మంగళవారం డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్ర స్వామి శంకుస్థాపన…

‘విశ్వకర్మ’ను సద్వినియోగం చేసుకోవాలి

Feb 27,2024 | 20:57

  ప్రజాశక్తి-విజయనగరం :  ప్రధానమంత్రి విశ్వకర్మ పథకాన్ని చేతి వృత్తిదారులంతా సద్వినియోగం చేసుకోవాలని పలువురు వక్తలు అన్నారు. మైక్రో స్మాల్‌ మీడియం ఎంటర్ప్రెన్యూర్‌షిప్‌ (ఎంఎస్‌ఎంఇ ) ఆధ్వర్యాన…

‘గడప గడపకు’ నిధులు నాలుగో వంతే

Feb 27,2024 | 20:56

ప్రజాశక్తి – విజయనగరం ప్రతినిధి  : పంచ పాండవులు ఎంత మందంటే ‘మంచం కోళ్ల మాదిరిగా ముగ్గురేనంటూ రెండు వేళ్లు చూపిస్తూ ఒక్కటే’ అని అన్నట్టుగా ఉంది…

కార్మిక చట్టాలను దిక్కరిస్తున్న మిమ్స్‌ యాజమాన్యం

Feb 27,2024 | 20:55

 ప్రజాశక్తి-నెల్లిమర్ల  : మిమ్స్‌ యాజమాన్యం కార్మిక చట్టాలను ధిక్కరించి ఇంతవరకు ఉద్యోగులు, కార్మికులకు జనవరి నెల జీతాలు ఇవ్వకపోవడం దుర్మార్గం మిమ్స్‌ ఎంప్లాయిస్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు…

టెన్త్‌ విద్యార్థులకు స్టేషనరీ పంపిణీ

Feb 27,2024 | 20:54

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : రాజాం మండలం లోని కంచరాం, డోలపేట , పొగిరి గ్రామాలలోని జెడ్‌పి హైస్కూళ్లలో టెన్త్‌ విద్యార్థులకు జెడ్‌పి చైర్మన్‌ మజ్జి శ్రీనివాస రావు…

భువనేశ్వరికి ఘన స్వాగతం

Feb 27,2024 | 20:53

ప్రజాశక్తి-గజపతినగరం  : మన్యం జిల్లా సాలూరులో జరిగే కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరికి మంగళవారం గజపతినగరంలో ఘన…

పాత పెన్షన్ విధానం అమలు చేసే పార్టీకే మద్దతు : యుటిఎఫ్

Feb 27,2024 | 17:53

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : రాబోయే ఎన్నికల్లో ఉపాధ్యాయ, ఉద్యోగలకు పాత పెన్షన్ విధానం అమలు చేసే వారికే మద్దతు లభిస్తుందని యుటిఎఫ్ నాయకులు పేర్కొన్నారు. మంగళవారం…

మున్సిపల్‌ కార్మికుల సమస్యలను పరిష్కరించండి.. ఎంహెచ్‌ఓకి వినతి

Feb 27,2024 | 17:43

ప్రజాశక్తి-కర్నూలు కార్పొరేషన్‌ : కర్నూల్‌ నగర పాలక సంస్థ ప్రజారోగ్య విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్‌ పారిశుద్ధ కార్మికుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించాలని నగరపాలక సంస్థ ఆరోగ్య అధికారికె.…

బీమా సాయం సకాలంలో అందజేయాలి : కలెక్టర్ కృతికాశుక్లా

Feb 27,2024 | 17:34

ప్రజాశక్తి-కాకినాడ : రాష్ట్ర ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం ద్వారా అందిస్తున్న ఆర్థిక సహాయం సకాలంలో లబ్ధిదారులకు అందేలా వివిధ శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, గడువు…