జిల్లా-వార్తలు

  • Home
  • ప్రజా సమస్యలు పట్టని వారిని ప్రశ్నించండి

జిల్లా-వార్తలు

ప్రజా సమస్యలు పట్టని వారిని ప్రశ్నించండి

Apr 16,2024 | 23:10

గన్నవరం నియోజకవర్గంలో సిపిఎం అభ్యర్థి వెంకటేశ్వరరావు ప్రచారం ప్రజాశక్తి..గన్నవరం, ఉంగుటూరు ప్రజా సమస్యలు పట్టించుకోకుండా కేవలం ఎన్నికలప్పుడే ప్రజలు గుర్చుకు వచ్చే నేతలను ఓట్లు అభ్యర్థించడానికి వచ్చిన…

పారిశుధ్యం అద్వానం

Apr 16,2024 | 23:09

ప్రజాశక్తి – పెద్దాపురం పట్టణ శివారులోని తలుపులమ్మ కాలనీలో పారిశుధ్య నిర్వహణ పట్ల మున్సిపల్‌ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో చెత్త పోగులు పేరుకుపోయి దుర్వాసనతో ప్రజలు అవస్థలు…

ప్రభుత్వాల విధానాలతో ప్రజలపై భారాలు

Apr 16,2024 | 23:09

సిపిఎం సెంట్రల్‌ నియోజకవర్గ అభ్యర్థి సిహెచ్‌.బాబూరావు  ప్రజాశక్తి-అజిత్‌సింగ్‌నగర్‌ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తోన్న విధానాల వల్ల ధరలు, పన్నుల భారాలతో ప్రజలు ఇబ్బందుల పడుతున్నారని ఇండియా వేదిక…

ప్రజాస్వామ్య పరిరక్షణకు ఓటు అత్యంత కీలకం

Apr 16,2024 | 23:07

ప్రజాశక్తి – కాకినాడ ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతీ ఒక్క ఓటు అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ జె.నివాస్‌ అన్నారు. మంగళవారం కలెక్టరేట్‌లో సోషల్‌ మీడియా,…

‘సిద్ధం’తో ప్రజలకు నిరాశే మిగిలింది : టిడిపి

Apr 16,2024 | 23:07

ప్రజాశక్తి-గుడివాడ గుడివాడలో జరిగిన సిద్ధం సభ పూర్తిగా విఫలమైందని టిడిపి అభ్యర్థి వెనిగండ్ల రాము విమర్శించారు. మంగళవారం స్థానిక 35వ వార్డు పర్యటనలో భాగంగా గణేష్‌సాయి ఎలక్ట్రానిక్స్‌…

టిడిపిలో అనిశ్చితి

Apr 16,2024 | 23:07

* రెండు నియోజకవర్గాల్లో డోలాయమానంలో కేడర్‌ క్రియాశీల రాజకీయాలకు దూరంగా ‘గుండ’ కుటుంబం చంద్రబాబును కలిసిన తర్వాత ప్రకటన పాతపట్నంలోనూ ఏమీ తేల్చుకోలేని స్థితిలో కేడర్‌ ప్రజాశక్తి…

గ్రీన్‌ స్కూల్‌గా బుడుమూరు పాఠశాల

Apr 16,2024 | 23:06

గుర్తింపు పత్రాన్ని చూపిస్తున్న హెచ్‌ఎం, ఉపాధ్యాయులు ప్రజాశక్తి- లావేరు మండలంలోని బుడుమూరు జెడ్‌పి పాఠశాలలో నిర్వహిస్తున్న మొక్కల పెంపకం, వివిధ అంశాలపై ప్రజలను చైతన్య పరుస్తూ విద్యార్థులు…

తాగునీటి చెరువులన్నీ నూరు శాతం నింపాలి : కలెక్టర్‌

Apr 16,2024 | 23:05

ప్రజాశక్తి-కలెక్టరేట్‌ (కృష్ణా) జిల్లాలో వేసవిలో తాగునీటి సమస్య నివారణకు గ్రామాల్లో, పట్టణాల్లో తాగునీటి చెరువులన్నీ నూరు శాతం నింపాలని జిల్లా కలెక్టర్‌ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు.…

పట్టణ ప్రజల దాహార్తి తీరేనా !

Apr 16,2024 | 23:04

పార్వతీశంపేట వద్ద మూలకు చేరిన పైపులు తాగునీటి కోసం శివారు వార్డు ప్రజల ఎదురుచూపులు మాటలకే పరిమితమైన పాలకులు పట్టించుకోని అధికార యంత్రాంగం ప్రజాశక్తి- ఆమదాలవలస పురపాలక…