జిల్లా-వార్తలు

  • Home
  • అల్లరి మూకలపై ఉక్కుపాదం : ఐజి

జిల్లా-వార్తలు

అల్లరి మూకలపై ఉక్కుపాదం : ఐజి

May 16,2024 | 00:20

ప్రజాశక్తి – మాచర్ల : అల్లరి మూకలపై ఉక్కుపాదం మోపనున్నట్లు గుంటూరు రేంజి ఐజి సర్వశ్రేష్ఠ త్రిపాఠి హెచ్చరించారు. పట్టణంలో బుధవారం ఆయన పర్యటించి స్థానిక పరిస్థితులను…

శ్రీ సిటీలో జపాన్‌ పరిశ్రమల ప్రతినిధులు

May 16,2024 | 00:20

శ్రీ సిటీలో జపాన్‌ పరిశ్రమల ప్రతినిధులు ప్రజాశక్తి- సత్యవేడు: నూతనంగా నియమితులైన చెన్నైలోని జపాన్‌ కాన్సుల్‌ జనరల్‌ తకాహషి మునియో బుధవారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ సీనియర్‌…

హెల్మెట్‌ పెట్టుకోక.. ప్రాణం మీదికి..

May 16,2024 | 00:19

ప్రజాశక్తి – నాదెండ్ల : హెల్మెట్‌ ఉన్నా పెట్టుకోని నిర్లక్ష్యం యువకుని ప్రాణాలను పొట్టనపెట్టుకుంది. రోడ్డు ప్రమాదంలో బీటెక్‌ చదివిన విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని…

ఘనంగా గంగమ్మ జాతర : టీటీడీ ఛైర్మన్‌

May 16,2024 | 00:18

ఘనంగా గంగమ్మ జాతర : టీటీడీ ఛైర్మన్‌ ప్రజాశక్తి- తిరుపతి టౌన్‌: రాజకీయ విబేధాలు పక్కన బెట్టి మనమందరం గంగమ్మ జాతరను గొప్పగా నిర్వహించుకుందామని టీటీడీ ఛైర్మన్‌…

తాగునీటి సరఫరా సక్రమంగా లేదు .. చెత్త కుప్పలూ తొలగించట్లేదు

May 16,2024 | 00:18

 మాచర్ల: మున్సిపల్‌ అధికారుల పనితీరుపై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రోజు మార్చి రోజు ఇచ్చే తాగునీటిని మూడు రోజులకు ఒకసారి ఇవ్వడంపై ప్రజలు మండి పడుతున్నారు.…

19న విస్తృతంగా సుందరయ్య వర్ధంతి

May 16,2024 | 00:18

సమావేశంలో మాట్లాడుతున్న పాశం రామారావు ప్రజాశక్తి-తాడేపల్లి : దక్షిణ భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి సభలు ఈనెల 19న అన్ని ప్రాంతాల్లోనూ నిర్వహించాలని…

ఆరుగురు సజీవదహనం

May 16,2024 | 00:17

ప్రజాశక్తి – బాపట్ల జిల్లా, చిలకలూరిపేట : సొంతూరిపై మమకారం.. ఓటు వేయాలనే లక్ష్యంతో వారంతా స్వగ్రామాలకు వచ్చారు. తమ ఓటు హక్కు వినియోగిం చుకున్నారు. బంధుమిత్రులు,…

ఉచిత వేసవి సంస్కృత శిక్షణ ప్రారంభం

May 16,2024 | 00:17

ఉచిత వేసవి సంస్కృత శిక్షణ ప్రారంభం ప్రజాశక్తి – క్యాంపస్‌: జాతీయ సంస్కత విశ్వవిద్యాలయంలో సంస్కత భారతీ ఆంధ్రప్రదేశ్‌ సంయుక్త ఆధ్వర్యంలో చిన్నారులకు, పెద్దలకు, సామాజికులకు ఉచిత…

తిరుమల రెండవ ఘాట్‌లో చిరుతసిసి కెమెరాలో రికార్డ్‌

May 16,2024 | 00:15

తిరుమల రెండవ ఘాట్‌లో చిరుతసిసి కెమెరాలో రికార్డ్‌ప్రజాశక్తి- తిరుమల:తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి దర్శనానికి తిరుపతి నుంచి తిరుమల వెళ్ళే భక్తులకు ఘాట్‌ రోడ్డుమీద…