జిల్లా-వార్తలు

  • Home
  • భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టం

జిల్లా-వార్తలు

భూములన్నీ కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే కొత్త చట్టం

Jan 20,2024 | 00:54

సదస్సులో మాట్లాడుతున్న సిపిఎం సీనియర్‌ నాయకులు గద్దె చలమయ్య ప్రజాశక్తి-సత్తెనపల్లి : రాష్ట్రంలో భూములన్నీ సులభతరంగా కార్పొరేట్లకు కట్టబెట్టేందుకే రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా భూ హక్కుల చట్టం…

సిఐటియు నాయకుడిపై పోలీసుల దాడి

Jan 20,2024 | 00:54

ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న పెండ్యాల మహేష్‌ ప్రజాశక్తి-సత్తెనపల్లి : సమ్మెను విచ్ఛిన్నం చేసేందుకు పూనుకున్న అధికారులు… విధుల్లో చేరాలని అంగన్వాడీలను బెదిరించడమే కాగా ప్రశ్నించిన సిఐటియు నాయకుడు…

ఉపాధి శిక్షణ శాఖ వెబ్‌పోర్టల్‌ ప్రారంభం

Jan 20,2024 | 00:54

వెబ్‌ పోర్టల్‌ను లాంఛనంగా ప్రారంభిస్తున్న కలెక్టర్‌ గుంటూరు: ఉపాధి, శిక్షణశాఖ నూతనంగా రూపొందించిన ఎంప్లాయిమెంట్‌ ఎక్స్చేంజ్‌ వెబ్‌పోర్టల్‌ను జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి శుక్రవారం కలెక్టర్‌ ఛాంబర్‌లో లాంఛనంగా…

39వ రోజుకు అంగన్‌వాడీల సమ్మె

Jan 20,2024 | 00:48

ప్రజాశక్తి-యంత్రాంగం తమ డిమాండ్లు నెరవేర్చాలని అంగన్‌వాడీలు చేపట్టిన సమ్మె శుక్రవారం 39వ రోజుకు చేరింది. పలుచోట్ల 24 గంటల రిలే నిరాహార దీక్ష ప్రారంభించారు. పలు ప్రజా…

కులగణన పకడ్బందీగా చేపట్టాలి : కమిషనర్‌

Jan 20,2024 | 00:51

గుంటూరు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కుల గణనను పొరపాట్లు లేకుండా పగడ్బందీగా ఈ నెల 28నాటికి పూర్తి చేయాలని నగర కమిషనర్‌ కీర్తి చేకూరి వార్డు…

ఎంపీ అభ్యర్థులు కావలెను..!

Jan 20,2024 | 00:44

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధి అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంట్‌ స్థానం బరిలో నిలిచేదెవరనే సందిగ్ధత నెలకొంది. అధికార వైసిపి…

ఈ నెలాఖరు నుండి కందుల కొనుగోలు : జెసి

Jan 20,2024 | 00:43

పిడుగురాళ్లలో కందిపప్పు మిల్లు ను సందర్శించిన జాయింట్‌ కలెక్టర్‌ పల్నాడు జిల్లా: పల్నాడు జిల్లాలో 43,250 ఎకరాల్లో రైతులు సాగు చేసిన కంది పంట ద్వారా 25…

39వ రోజుకు అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు అంగన్వాడీల సమ్మె

Jan 20,2024 | 00:42

39వ రోజుకు అంగన్వాడీల సమ్మె 39వ రోజుకు అంగన్వాడీల సమ్మె ప్రజాశక్తి- కార్వేటినగరం :రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల సమ్మెపై అనేక బెదిరింపులకు పాల్పడినా అంగన్వాడిల సమ్మె 39వ…

నోటీసులకు సమాధానంగా లేఖలు

Jan 20,2024 | 00:41

మంగళగిరిలో కార్యాలయం ఎదుట లేఖలతో ఆందోళన చేస్తున్న అంగన్వాడీలు ప్రజాశక్తి-గుంటూరు : వేతనాల పెంపు, గ్రాట్యుటీ అమలు తదితర డిమాండ్ల సాధన కోసం అంగన్‌వాడీల నిరవధిక సమ్మె…