సాంకేతిక నైపుణ్యాలను పెంచుకోవాలి
ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి, రాజానగరంమారుతున్న కాలానికి అనుగుణంగా విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలను పెంపొందించుకోవాలని రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కాకినాడలోని జెఎన్టియుకె 10వ స్నాతకోత్సవంలో బుధవారం గవర్నర్…