జిల్లా-వార్తలు

  • Home
  • ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

జిల్లా-వార్తలు

ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించండి

May 7,2024 | 21:53

-పశ్చిమ నియోజకవర్గ సీపీఐ అభ్యర్థి కోటేశ్వరరావు మద్దతుగా స్కూటర్‌ ర్యాలీ ప్రజాశక్తి – వన్‌టౌన్‌ : గెలిపించాలని సీపీఐ జాతీయ కార్యదర్శి డాక్టర్‌ కె.నారాయణ పిలుపునిచ్చారు. మోదీ…

సెంటిమెంట్‌ను పునరావృతం చేయాలి

May 7,2024 | 21:53

సభలో మాట్లాడుతున్న వైసిపి ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ ప్రజాశక్తి-అనంతపురం శింగనమలలో ఏపార్టీ అభ్యర్థి ఎమ్మెల్యేగా గెలుస్తారో.. అదే పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందనే సెంటిమెంట్‌ను పునరావృతం చేయాలని…

సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం

May 7,2024 | 21:53

ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలింగ్‌ బూత్‌ల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఎస్‌.నాగలక్ష్మి తెలిపారు. పోలింగ్‌ ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు…

ఏజెన్సీలో సిపిఎం ముమ్మర ప్రచారం

May 7,2024 | 21:53

సీతంపేట: ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం ఏజెన్సీలో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని వాబ, జక్కరవలస,…

హోరాహోరీ  బెట్టింగ్‌ జోరు

May 7,2024 | 21:52

విజయనగరం టౌన్‌ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్‌ ఇంకా జరగనే లేదు.. అప్పుడే గెలుపు ఓటములపై జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్‌లు జోరందుకున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల…

పోలింగ్‌ కేంద్రాలను పరిశీలన

May 7,2024 | 21:52

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం లోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్‌ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల…

అంతర్‌ రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్ట్‌ల తనిఖీ

May 7,2024 | 21:51

జగ్గయ్యపేట: జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గట్టి నిఘా ఉంచాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి.జస్టిన్‌…

మూడోరోజు 3638 ఓట్లు నమోదు

May 7,2024 | 21:51

 ప్రజాశక్తి-విజయనగరంటౌన్‌  : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కలిపి మూడోరోజు మంగళవారం 3638 మంది ఉద్యోగులు పోస్టల్‌ బ్యాలెట్‌ వినియోగించు కున్నారు. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్‌ బాలెట్లు…

కౌంటింగ్‌, స్ట్రాంగ్‌ రూముల పరిశీలన

May 7,2024 | 21:50

ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్‌ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా కాలేజీ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ…