జిల్లా-వార్తలు

  • Home
  • ప్రభుత్వానికి, ప్రజలకు వారధి వాలంటీర్లు

జిల్లా-వార్తలు

ప్రభుత్వానికి, ప్రజలకు వారధి వాలంటీర్లు

Feb 20,2024 | 21:50

ప్రజాశక్తి – పాచిపెంట: ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా ఉంటూ లబ్ధిదారులకు సకాలంలో సంక్షేమ పథకాలను అందజేస్తున్న వాలంటీర్లు సేవలు ప్రశంసనీయమని డిప్యూటీ సిఎం పి.రాజన్నదొర అన్నారు. స్థానిక…

శాంతిభద్రతల పరిరక్షణే థ్యేయం

Feb 20,2024 | 21:49

పోలవరం: శాంతిభద్రతల పరిరక్షణ తన థ్యేయమని, ప్రజలకు సేవ చేసేందుకు 24 గంటలు సిద్ధంగా ఉంటామని డిఎస్‌పి ఎన్‌.సురేష్‌కుమార్‌ తెలిపారు. పోలవరం నూతన డిఎస్‌పిగా ఎన్‌.సురేష్‌ కుమార్‌…

వైసిపి పాలనలో రాజ్యాంగ విలువలకు తిలోదకాలు

Feb 20,2024 | 21:48

ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌: వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగ విలువలు నానాటికి దిగజారిపోతున్నాయని పార్వతీపురం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జి బోనెల విజయచంద్ర అన్నారు. అనంతపురం జిల్లా రాప్తాడులో…

ఆపద సమయంలో భద్రతా పథకాలు దోహదం

Feb 20,2024 | 21:47

మండవల్లి : ఆపద సంభవించిన కుటుంబాలలో భద్రతా పథకాలు ఎంతగానో దోహదపడతాయని ఇండియన్‌ బ్యాంక్‌ మేనేజర్‌ బొంతు దుర్గారావు స్పష్టం చేశారు. స్థానిక ఇండియన్‌ బ్యాంకులో మంగళవారం…

విద్యను ప్రోత్సహించడంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ముందంజ

Feb 20,2024 | 21:43

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : పోరాటాల్లోనే కాదు విద్యను ప్రోత్సహించడంలోనూ ఎస్‌ఎఫ్‌ఐ ముందుంటుందని వక్తలు అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యాన ఇటీవల పదో తరగతి విద్యార్థులకు నిర్వహించిన ప్రజ్ఞా వికాసం…

మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి

Feb 20,2024 | 21:42

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని , మొండిగా వ్యవహరిస్తున్న మిమ్స్‌ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కలెక్టరేట్‌ ఎదుట మిమ్స్‌ ఉద్యోగులు చేపట్టిన…

జీతాలు ఇవ్వకుంటే బతికేదెలా?

Feb 20,2024 | 21:41

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  ఇటీవల సమ్మె సందర్భంగా గ్రూప్‌ ఆఫ్‌ మినిస్టర్స్‌ రాత పూర్వకంగా ఇచ్చిన హామీలకు వెంటనే జీవోలు ఇవ్వాలని, ఆప్కాస్‌లో లేని కార్మికులకు థర్డ్‌…

కళ్యాణమస్తుతో బాలికా విద్యకు తోడ్పాటు

Feb 20,2024 | 21:40

 ప్రజాశక్తి-విజయనగరం : రాష్ట్ర ప్రభుత్వం వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, షాదీ తోఫా పథకాల కింద కులాంతర వివాహ ప్రోత్సాహాల నిమిత్తం ఇస్తున్న పారితోషికం బాలికా విద్య ప్రోత్సాహానికి తోడ్పాటు…

న్యాయసేవాధికార సంస్థలో న్యాయ విజ్ఞాన సదస్సు

Feb 20,2024 | 21:39

మాట్లాడుతున్న పివి రాంంబాబు ప్రజాశక్తి-గుంటూరు : క్యాలెండరు యాక్టివిటీస్‌లో భాగంగా మంగళవారం గుంటూరు జిల్లా న్యాయసేవాధికార సంస్థలో ప్రపంచ సామజిక న్యాయ దినోత్సవం సందర్భంగా న్యాయ విజ్ఞానసదస్సు…