జిల్లా-వార్తలు

  • Home
  • టిడిపివి బూటకపు హామీలు: ఎమ్మెల్యే

జిల్లా-వార్తలు

టిడిపివి బూటకపు హామీలు: ఎమ్మెల్యే

May 2,2024 | 20:56

ప్రజాశక్తి- డెంకాడ : జగన్‌ అంటేనే నమ్మకమని, టిడిపివి బూటకపు హామలని వాటిని ఎవరూ నమ్మొద్దు అని ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. మండలంలోని పెద్ద తాడివాడ…

కాంగ్రెస్‌ గెలుపుతోనే ప్రత్యేక హోదా

May 2,2024 | 20:55

ప్రజాశక్తి – నెల్లిమర్ల : సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా వేదికగా కాంగ్రెస్‌ పార్టీని గెలిపించి ప్రత్యేక హోదాకు సహకరించాలని నెల్లిమర్ల అసెంబ్లీ కాంగ్రెస్‌ అభ్యర్థి సరగడ రమేష్‌…

మోటూరు ఉదయం ట్రస్ట్ ఆధ్వర్యంలో కంప్యూటర్ శిక్షణ తరగతులు

May 2,2024 | 18:07

ప్రజాశక్తి-తాడేపల్లి రూరల్ : ఎంటిఎంసీ పరిధిలోని కొలనుకొండ జాతీయ రహదారి ప్రక్కన ఉన్న మోటూరు ఉదయం (ఐద్వా రాష్ట్ర కార్యాలయంలో) గురువారం ఉదయం కంప్యూటర్ శిక్షణ తరగతులను…

ప్రజా సమస్యల పరిష్కారమే సిపిఐ ఎన్నికల మ్యానిఫెస్టో

May 2,2024 | 17:50

సిపిఐ రాష్ట్ర కార్యదర్శులకు సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌(అన్నమయ్య) : ప్రజలు, నిరుద్యోగులు, రైతులు, ఉద్యోగ-ఉపాధ్యాయ, కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్నటువంటి సమస్యల పరిష్కారమే భారత కమ్యూనిస్టు…

4న పలమనేరుకు సిఎం జగన్‌ రాక

May 2,2024 | 17:47

ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా అడిషనల్‌ ఎస్‌పి ఆరిపుల్లా ఖాన్‌ ప్రజాశక్తి పలమనేరు(చిత్తూరు) : సిఎం జగన్ శనివారం పలమనేరు రానున్న సందర్భంగా అడిషనల్‌ ఎస్‌పి, జిల్లా పోలీసు…

వడదెబ్బ, వడగాలులపై అవగాహన : డి.పి.ఎమ్‌.ఓ..డాక్టర్‌ రియాజ్‌ బేగ్‌

May 2,2024 | 15:29

ప్రజాశక్తి- కలకడ (రాయచోటి-అన్నమయ్య) : ఆయుష్మాన్‌ ఆరోగ్య మందిర్‌ లలో సి.హెచ్‌.ఓ లు వడదెబ్బ, వడగాలులు సై అవగాహన కల్పించాలని అన్నమయ్య జిల్లా జాతీయ ఆరోగ్య మిషన్‌…

సమర్థ పాలన అందించే సత్తా చంద్రబాబుకే ఉంది

May 2,2024 | 14:53

రావిచర్ల ఎన్నికల ప్రచారంలో కొలుసు పార్థసారధి నూజివీడు : నూజివీడు అసెంబ్లీ నియోజకవర్గ నుంచి జనసేన, బిజెపి కూటమి బలపర్చిన టిడిపి అభ్యర్థి కొలుసు పార్థసారధి తన…

ఉపాధ్యాయ ఉద్యమ ఊపిరి దాచూరి రామిరెడ్డి : యుపిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి గోపి మూర్తి

May 2,2024 | 14:33

ప్రజాశక్తి – భీమవరం (పశ్చిమ గోదావరి) : ఉపాధ్యాయ ఉద్యమ ఊపిరి దాచురి రామిరెడ్డి అని యుటిఎఫ్‌ రాష్ట్ర కోశాధికారి బి గోపి మూర్తి అన్నారు. భీమవరం…

రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాన్‌ మృతి

May 2,2024 | 14:00

ప్రజాశక్తి-గంపలగూడెం (ఎన్‌టిఆర్‌) : రోడ్డు ప్రమాదంలో పోస్ట్‌మాన్‌ మృతి చెందారు. గంపలగూడెం తూర్పు దళితవాడకి చెందిన తాళ్లూరు కృష్ణదాస్‌ (55) పోస్ట్‌మాన్‌ ఉదయం విజయవాడ నుండి స్కూటీపై…