జిల్లా-వార్తలు

  • Home
  • నేడు ఎపిపిఎస్‌సి పరీక్షలు – పటిష్ట నిర్వహణకు చర్యలు : డిఆర్‌ఒ

జిల్లా-వార్తలు

నేడు ఎపిపిఎస్‌సి పరీక్షలు – పటిష్ట నిర్వహణకు చర్యలు : డిఆర్‌ఒ

May 24,2024 | 20:57

ప్రజాశక్తి – కడప ‘డిప్యూటీ ఎడ్యుకేషనల్‌ ఆఫీసర్‌’ ఉద్యోగాల కోసం శనివారం జిల్లాలోని ఏడు పరీక్షా కేంద్రాల్లో స్క్రీనింగ్‌ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి…

బకాయి బిల్లుల సమర్పణకు అవకాశం కల్పించండి

May 24,2024 | 20:54

ప్రజాశక్తి – కడప అర్బన్‌ పిఆర్‌సికి ముందు చెల్లించాల్సిన డిఎ బకాయిల బిల్లుల చెల్లింపునకు అవకాశం కల్పించాలని కడప జిల్లా ఖజాన శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లను…

హంస వాహనంపై ఊరేగిన నారసింహుడు

May 24,2024 | 20:54

స్వామివారిని ఊరేస్తున్న అర్చకులు, భక్తులు వజ్రకరూరు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా పెన్నఅహోబిలం లక్ష్మీ నరసింహస్వామి శుక్రవారం హంస వాహనంపై ఊరేగారు. ఇందులో భాగంగా వేకువజామున మంగళ వాయిద్యాల…

స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలి

May 24,2024 | 20:53

సమ్మర్‌ స్టోరేజ్‌ ట్యాంకును పరిశీలిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు పట్టణ ప్రజలకు మూడు రోజులకు ఒకసారి స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని సిపిఎం పట్టణ కార్యదర్శి బి.శ్రీనివాసులు…

అభివద్ధి పనులు వేగవంతం చేయాలి : కమిషనర్‌

May 24,2024 | 20:52

ప్రజాశక్తి – కడప అర్బన్‌ అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కమిషనర్‌ సూర్య సాయి ప్రవీణ్‌చంద్‌ అధికారులను ఆదేశించారు. మార్నింగ్‌ విజిట్‌లో భాగంగా శుక్రవారం టిజిపి పార్క్‌,…

కాంట్రాక్టర్‌పై చర్యలు తీసుకోవాలి

May 24,2024 | 20:52

ఎస్‌ఐ, సిఐలకు వినతిపత్రం సమర్పిస్తున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం కార్మికులు ప్రజాశక్తి-వజ్రకరూరు కార్మికుల జీవితాలతో చెలగాటం ఆడుతూ, మానసిక క్షోభకు గురి చేస్తున్న శ్రీరామిరెడ్డి తాగునీటి పథకం…

విజయనగర్‌ బయోటెక్‌ ఎమ్‌డి మృతి

May 24,2024 | 20:52

 ప్రజాశక్తి – పూసపాటిరేగ: మండలంలోని కొప్పెర్ల విజయనగర్‌ బయోటెక్‌ పరిశ్రమ ఎమ్‌డి దాట్లు రంగరాజు (93) విశాఖపట్నంలోని తమ స్వగృహంలో శుక్రవారం తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య…

90 శాతం సబ్సిడీతో విత్తనకాయలు ఇవ్వాలి : సిపిఎం

May 24,2024 | 20:51

ఆత్మకూరులో డిప్యూటీ తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పిస్తున్న సిపిఎం నాయకులు ప్రజాశక్తి-ఆత్మకూరు90శాతం సబ్సిడీతో విత్తన వేరుశనగ కాయలను పంపిణీ చేయాలని సిపిఎం మండల కార్యదర్శి శివశంకర్‌ డిమాండ్‌ చేశారు.…

నిఘా నేత్రాలకు దృష్టి లోపం

May 24,2024 | 20:50

ప్రజాశక్తి – రామభద్రపురం: ఇటీవల నేరాలు పెరిగి నేరగాళ్లు, చిల్లర దొంగలు పెట్రేగి పోతూ వరస దొంగతనాలతో గ్రామాల్లో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. పోలీసు యంత్రాంగం…