జిల్లా-వార్తలు

  • Home
  • యానాదులకు అందని పథకాలు

జిల్లా-వార్తలు

యానాదులకు అందని పథకాలు

Jan 1,2024 | 00:41

ప్రజాశక్తి – బాపట్ల గిరిజన యానాదులు ప్రభుత్వ సంక్షేమ పథకాలకు నోచుకోక తరతరాలుగా పొలం గట్లు, చెట్లనీడనే నమ్ముకుని జీవనం సాగిస్తున్నారని ఉమ్మడి గుంటూరు జిల్లా జాతీయ…

పెండింగ్ బకాయిలు వెంటనే ఇవ్వాలి

Jan 1,2024 | 00:40

ప్రజాశక్తి – బాపట్ల ఉద్యోగ, ఉపాధ్యాయులకు పిఆర్‌సి, కరువు భత్యం బకాయిలను వెంటనే మంజూరు చేయాలని ఎపీటీఎఫ్ రాష్ట్ర పూర్వ ప్రధాన కార్యదర్శి పాండురంగ వరప్రసాదరావు డిమాండ్…

దగ్గుబాడులో ఉచిత వైద్య శిబిరం

Jan 1,2024 | 00:39

ప్రజాశక్తి – కారంచేడు మండలంలోని దగ్గుబాడు గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఆదివారం నిర్వహించారు. కేశరాల క్యాన్సర్ స్పెషలిస్ట్ డాక్టర్ గడ్డం ధర్మానందరావు, గడ్డం నారాయణరావు జ్ఞాపకార్థం…

చెట్లను సంరక్షించాలి

Jan 1,2024 | 00:37

ప్రజాశక్తి – ఇంకొల్లు రూరల్ మొక్కల పరిరక్షణ సంవత్సరం నినాదంతో ముందుకు సాగుదామని విద్యా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్ధులు వృక్షాకారంలో నిల్చుని నూతన సంవత్సరానికి స్వాగతం…

చాట్‌బాట్‌ యాప్‌తో పోగోట్టుకున్న ఫోన్సు రికవరీ

Jan 1,2024 | 00:44

చాట్‌బాట్‌ యాప్‌తో పోగోట్టుకున్న ఫోన్సు రికవరీఇంటర్వ్యూ ప్రజాశక్తి -చిత్తూరుఅర్బన్‌: పొగొట్టుకున్న, చోరీకి గురైన విలువైన సెల్‌ఫోన్సును చాట్‌బాట్‌ యాప్‌ద్వారా తిరిగీ పొందవచ్చని జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి తెలిపారు.…

కొనసాగుతున్న మున్సిపల్‌ కార్మికుల సమ్మె

Jan 1,2024 | 00:36

ప్రజాశక్తి-కనిగిరి: మున్సిపల్‌ కార్మికుల సమస్యలు పరిష్కరించకుండా వెట్టిచాకిరీ చేయించుకోవటం దుర్మార్గమని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పిసి కేశవరావు అన్నారు. తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఆదివారం తెల్లవారుజామున మున్సిపల్‌…

వైసిపీ నాయకులు రాజీనామా

Jan 1,2024 | 00:36

ప్రజాశక్తి – వేమూరు మండలంలోని నాలుగు గ్రామాలకు చెందిన వైసిపి నాయకులు ఆదివారం పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. వైసిపి రాష్ట్ర ప్రచార కమిటీ కార్యదర్శి వేమూరి…

ఉద్యోగ భద్రత కల్పించాలి12వ రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల దీక్షలు

Jan 1,2024 | 00:34

ఉద్యోగ భద్రత కల్పించాలి12వ రోజుకు ఎస్‌ఎస్‌ఎ ఉద్యోగుల దీక్షలు ప్రజాశక్తి – చిత్తూరు అర్బన్‌, బంగారుపాళ్యం: ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతూ సమ్మె చేపట్టిన సమగ్రశిక్షా అభియాన్‌…

వైసిపికి ప్రజలే బుద్ధి చెబుతారు

Jan 1,2024 | 00:34

– చంద్రన్న ప్రభుత్వంలో పేదలందరికీ పక్కా ఇళ్ళు – అభివృద్దే లక్ష్యంగా టిడిపి పాలన – టిడిప బాపట్ల పార్లమెంట్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఏలూరి – పర్చూరు…