జిల్లా-వార్తలు

  • Home
  • రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

జిల్లా-వార్తలు

రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి

Mar 10,2024 | 20:35

 ప్రజాశక్తి- జామి : మండలంలోని కుమరాం గ్రామ పరిదిలో కెజిబివి స్కూల్‌ ఎదురుగా ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బాలుడు మృతి చెందాడు. పోలీసులు అందించిన వివరాల…

వైసిపికి కాకర్లపూడి రాజీనామా

Mar 10,2024 | 20:33

ప్రజాశక్తి – భోగాపురం: వైసిపికి ఆ పార్టీ నాయకుడు కాకర్లపూడి శ్రీనివాసరాజు ఆదివారం సాయంత్రం రాజీనామా చేశారు. ఆయనతోపాటు భోగాపురం, ముక్కాం, ముంజేరు, దిబ్బల పాలెం గ్రామానికి…

ప్రభుత్వ భవనాలను ప్రారంభించిన ఎమ్మెల్యే

Mar 10,2024 | 20:32

ప్రజాశక్తి- శృంగవరపుకోట: మండలంలోని గోపాలపల్లి గ్రామంలో సచివాలయం, విలేజ్‌ హెల్త్‌ క్లినిక్‌ సెంటర్‌ భవనాలను, ఎస్‌ కోట- తలారి గ్రామంలో సచివాలయ భవనాన్ని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు…

మిమ్స్‌ ఉద్యోగులు పోరాడి సాధించుకోవాలి

Mar 10,2024 | 20:31

ప్రజాశక్తి – నెల్లిమర్ల : మిమ్స్‌ ఉద్యోగులు, కార్మికులు పోరాటాన్ని కొనసాగించి సమస్యలకు పరిష్కారం సాధించుకోవాలని సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్‌. నర్సింగరావు పిలుపునిచ్చారు. స్థానిక…

అభివృద్ధికి చిరునామాగా కాకినాడ : ఎమ్మెల్యే ద్వారంపూడి

Mar 10,2024 | 17:48

రూ.9.40 కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం ప్రజాశక్తి-కాకినాడ : గడచిన నాలుగున్నరేళ్ళలో కాకినాడ నగరాన్ని అభివృద్ధికి చిరునామాగా తీర్చిదిద్దగామని సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు.…

ఎఎంసి డైరెక్టర్‌ శ్రీను మృతి తీరని లోటు

Mar 10,2024 | 17:18

శ్రీను మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ఎంఎల్‌ఎ జగ్గిరెడ్డి ప్రజాశక్తి-ఆలమూరు మండల వ్యవసాయ మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌, పెనికేరు వైసిపి నేత చవ్వాకుల శ్రీనివాస్‌ మృతి తీరని లోటని…

సావిత్రీబాయి ఫూలేకు ఘన నివాళి

Mar 10,2024 | 17:13

ద్రాక్షారామంలో సావిత్రీబాయి ఫూలే వర్ధంతి భారతీయసంఘ సంస్కర్త, దేశ తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రీబాయి పూలే వర్ధంతిని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా పూలే దంపతుల విగ్రహాలకు,…

క్రీడ‌లు స్నేహాభావాన్నిపెంచుతాయి : తిమ్మ‌ప్ప‌

Mar 10,2024 | 16:54

ప్రజాశక్తి-ఆదోని(కర్నూలు) : క్రీడ‌లు ఆయా ప్రాంతాల క్రీడాకారుల మ‌ధ్య స్నేహాభావాన్ని పెంచుతాయ‌ని టీడీపీ పిసి సెల్ రాష్ట్ర ప్రచార ప్రతినిధి బంక తిమ్మ‌ప్ప‌, ఒక‌ట‌వ వార్డు టిడిపి…

డుంబ్రిగుడలో బంద్‌ విజయవంతం

Mar 10,2024 | 16:50

ప్రజాశక్తి-డుంబ్రిగుడ (అల్లూరి) :ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన మన్యం బంద్‌ డుంబ్రిగుడలో విజయవంతంగా ముగిసింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గసభ్యులు వి.ఉమామహేష్‌ శ్వరావు…