జిల్లా-వార్తలు

  • Home
  • మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు

జిల్లా-వార్తలు

మహిళా ఉద్యోగులకు ఆటల పోటీలు

Mar 5,2024 | 00:01

పోటీలను ప్రారంభిస్తున్న ఎపిఎన్‌జిఒ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరావు ప్రజాశక్తి-గుంటూరు : అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరించుకొని ఎపిఎన్‌జిఒ అసోసియేషన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్‌జిఒ…

‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులు

Mar 4,2024 | 23:56

‘గంగ’కై రోడ్డెక్కిన నెలవాయి గ్రామస్తులుప్రజాశక్తి – బిఎన్‌ కండ్రిగ గ్రామాల్లో చెరువులు ఎండిపోయాయని, పంటలకు చివరి తడి అందక ఎండిపోతున్నాయని, గంగ నీటిని అందించి ఆదుకోవాలని నెలవాయి…

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలి

Mar 4,2024 | 23:54

ఆత్మ విశ్వాసంతో మహిళలు రక్షించుకోవాలిప్రజాశక్తి – క్యాంపస్‌ శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం లోని మహిళా అధ్యయన కేంద్రంవిభాగం వారు మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని…

ఎన్నికలు సజావుగా జరిగేందుకు చర్యలు

Mar 4,2024 | 23:52

ప్రజాశక్తి రంపచోడవరం త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికలు సజావుగా నిర్వహించే విధంగా తగు చర్యలు తీసుకుంటున్నట్లు అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌ ఎం.విజయ సునీత పేర్కొన్నారు. సోమవారం…

ఆసుపత్రిలో ప్రసవాలే తల్లీబిడ్డకు సురక్షితం

Mar 4,2024 | 23:50

పాడేరు ఐటిడిఎ పిఒ అభిషేక్‌, ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి ప్రజాశక్తి -సీలేరు ఆసుపత్రిలో ప్రసవాలు చేయిస్తే తల్లీబిడ్డలకు సురక్షితమని పాడేరు ఐటిడిఏ పిఓ వి.అభిషేక్‌, పాడేరు శాసన సభ్యురాలు…

ఎత్తిపోతల పథకాల మరమ్మతులకు 6న ఐటిడిఎ వరకు పాదయాత్ర

Mar 4,2024 | 23:49

ప్రజాశక్తి-చింతూరు : మండలంలోని సూరకుంట గ్రామంలో ఉన్న ఎత్తిపోతల పథకాలను మరమ్మతులు చెయ్యాలని కోరుతూ ఈ నెల 6న బుధవారం సూరకుంట నుండి చింతూరు ఐటిడిఎ వరకు…

తాగునీటి సమస్యను పరిష్కరించాలి : ఉగ్ర

Mar 4,2024 | 23:42

ప్రజాశక్తి -కనిగిరి అధికారుల నిర్లక్ష్యం కారణంగా కనిగిరి పట్టణ ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులకు గురవుతున్నట్లు మాజీ ఎమ్మెల్యే, టిడిపి కనిగిరి నియోజక వర్గ ఇన్‌ఛార్జి డాక్టర్‌…

కామ్రేడ్‌ మళ్ల సత్యనారాయణ పోరాట స్ఫూర్తి మరువలేనిది

Mar 4,2024 | 23:41

ప్రజాశక్తి- అనకాపల్లి కార్మికుల సమస్యలపై స్పందిస్తూ వారి సమస్యల పరిష్కారం కోసం కీర్తిశేషులు కామ్రేడ్‌ మళ్ల సత్యనారాయణ చూపిన పోరాట స్ఫూర్తి మరువలేనిదని, దానిని కార్యకర్తలు అందిపుచ్చుకోవాలని…

పేదల సంక్షేమమే థ్యేయం : బూచేపల్లి

Mar 4,2024 | 23:41

ప్రజాశక్తి- దర్శి పేదల సంక్షేమమే ప్రభుత్వ థ్యేయమని జడ్‌పి చైర్‌పర్సన్‌ బూచేపల్లి వెంకాయమ్మ, మాజీ ఎమ్మెల్యే, వైసిపి దర్శి నియోజక వర్గ ఇన్‌ఛార్జి బూచేపల్లి శివప్రసాదరెడ్డి తెలిపారు.…