రేపటి నుండి మున్సిపల్ కార్మికుల సమ్మె
పొన్నూరులో నినాదాలు చేస్తున్న కార్మికులు ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్ కార్మికులు మంగళవారం నుండి సమ్మె చేపట్టనున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని, గత ఎన్నికల ముందు…
పొన్నూరులో నినాదాలు చేస్తున్న కార్మికులు ప్రజాశక్తి-తాడేపల్లి : మున్సిపల్ కార్మికులు మంగళవారం నుండి సమ్మె చేపట్టనున్నారు. సమాన పనికి సమాన వేతనం కావాలని, గత ఎన్నికల ముందు…
ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లాలో ప్రతినెలా రేషన్ సరఫరా సక్రమంగా లబ్ధిదారులకు చేరవేసేలా జిల్లా పౌర సరఫరాల శాఖ పనిచేస్తోందని రేషన్ కార్డుదారులకు రేషన్ సరుకులు…
పల్నాడు జిల్లా: సమగ్ర శిక్షా ప్రాజెక్టులో పనిచేస్తున్న అన్ని విభాగాల ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని కోరుతూ సమగ్ర శిక్షా కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఫెడరేషన్ జేఏసీ ఆధ్వర్యంలో…
మాచర్ల: నిరుపేద మహిళలకు కుట్టు శిక్షణ నేర్పించి, వారికి ఉచితంగా కుట్టుమిషన్లు కూడా పంపిణీ చేస్తున్న పూజిత మహిళా సొసైటీ ఆఫ్ సోషల్ డెవలప్మెంట్ సంస్థ సేవలు…
చేను చెక్కిన శిల్పాలు పుస్తకం ఆవిష్కరిస్తున్న ఎంపి కృష్ణదేవరాయలు, సాహితీవేత్తలు, కుటుంబ సభ్యులు ప్రజాశక్తి-గుంటూరు : తెలుగు సాహిత్య రంగంలో కవిగా, గుంటూరు జిల్లా రచయితల సంఘం,…
పల్నాడు జిల్లా: పురుషులతో పాటు అన్ని రంగా ల్లోను మహిళలు రాణిస్తున్నప్పటికీ వారిపై ఇంకా వివక్ష పోలేదని సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు గుంటూరు విజరు కుమార్ అన్నారు.…
ప్రజాశక్తి-ఆనందపురం: గ్రామీణ ప్రాంతాల్లో ఆర్ఎంపిల సేవలు ఎంతో అవసరమని ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం అధ్యక్షుడు జంగం జోషి చెప్పారు. మండలంలోని వెళ్లంకిలో స్థానిక గ్రామీణ…
ప్రజాశక్తి-మధురవాడ : అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ యూనివర్సిటీస్ (ఎఐయు) ఆధ్వర్యాన ఈ నెల 27 నుంచి 30వ తేదీ వరకు మచిలీపట్నంలోని కృష్ణా విశ్వవిద్యాలయంలో జరగనున్న దక్షిణాది…
ప్రజాశక్తి -పిఎం పాలెం : జివిఎంసి ఆరో వార్డు పరిధి కొమ్మాది జవహర్ నవోదయ విద్యాలయం సమీపంలోని సర్వే నెంబర్ 153/2 లోని గెడ్డ వాగు స్థలంలో…