జిల్లా-వార్తలు

  • Home
  • పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

జిల్లా-వార్తలు

పెండింగ్‌ వేతనాలు చెల్లించాలి

Dec 28,2023 | 20:57

– గ్రామ పంచాయతీ కార్మికుల జిల్లా ప్రధాన కార్యదర్శి సురేంద్రబాబుప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ గ్రామ పంచాయతీ, కార్మికులు, గ్రీన్‌ అంబాసిడర్లు, ఎన్‌ఎంఆర్‌ సిబ్బందికి బకాయి వేతనాలు…

ఉత్తరాలతో అంగన్వాడీల నిరసన

Dec 28,2023 | 20:56

తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలంటూ అన్నమయ్య జిల్లాలో అంగన్వాడీ కార్యకర్తలు, ఆయాలు చేపట్టిన నిరవధిక సమ్మె గురువారం నాటికి 17వ రోజుకు చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న…

విఆర్‌ఎల సమస్యలు పరిష్కరించండి

Dec 28,2023 | 20:55

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్‌ ప్రభుత్వం విఆర్‌ఎల సమస్యలను తక్షణం పరిష్కరించాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.ఓబులు డిమాండ్‌ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాజంపేట సబ్‌ కలెక్టర్‌…

మున్సిపల్‌ కార్మికులను రెగ్యులర్‌ చేయాలి

Dec 28,2023 | 20:54

ప్రజాశక్తి – రాయచోటి టౌన్‌ మున్సిపల్‌ కార్మికులకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను అమలు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి పి శ్రీనివాసులు డిమాండ్‌ చేశారు. మున్సి పల్‌…

కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యం

Dec 28,2023 | 20:36

ప్రజాశక్తి – చాపాడు కుష్టు వ్యాధి రహిత సమాజమే లక్ష్యమని జిల్లా కుష్టు వ్యాధి నివారణ అధికారి డాక్టర్‌ రవిబాబు తెలిపారు. చాపాడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని…

క్రీడలతో మానసికోల్లాసం : జెసి

Dec 28,2023 | 20:34

ప్రజాశక్తి – ముద్దనూరు క్రీడలతో శారీరక ధృఢత్వంతోపాటు మానసకోల్లాసం కలుగుతుందని జాయింట్‌ కలెక్టర్‌ గణేష్‌ కుమార్‌ అన్నారు. మండల కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాల మైదానంలో జరుగుతున్న…

రోడ్లు, పొలాలను కమ్మేస్తున్న పొగమంచు

Dec 28,2023 | 20:33

రెండు రోజుల నుండి పొగమంచు అధికమైంది. రహదారులు ఏమాత్రం కనిపించకుండా పొగమంచు కమ్మేస్తోంది. ఈ క్రమంలో గురువారం అధికంగా పొగమంచు అలముకుంది. ఉదయం 8 గంటల వరకు…

ఘనంగా కాంగ్రెస్‌పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Dec 28,2023 | 20:29

ప్రజాశక్తి-పీలేరు కాంగ్రెస్‌ పార్టీ139వ ఆవిర్భావ దినోత్సవాన్ని పీలేరులో ఘనంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ పార్టీ మండల అధ్యక్షుడు దుబ్బా శ్రీకాంత్‌ ఆధ్వర్యంలో పీలేరులో కేక్‌కట్‌ చేసి, బాణసంచా కాల్చి…

కుష్టువ్యాధి నిర్మూలన మనందరి బాధ్యత

Dec 28,2023 | 20:27

ప్రజాశక్తి-పీలేరు కుష్టువ్యాధి నిర్దారణ, నిర్మూలనకు ప్రజలు అందరూ సహకరించాలని డాక్టర్‌ రమేష్‌రెడ్డి తెలిపారు. గురువారం తలుపుల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని జాండ్ల గ్రామంలో స్పర్శ లేని…