జిల్లా-వార్తలు

  • Home
  • తొలి సెమిస్టర్‌లో కృష్ణా కళాశాల విద్యార్థుల ప్రతిభ

జిల్లా-వార్తలు

తొలి సెమిస్టర్‌లో కృష్ణా కళాశాల విద్యార్థుల ప్రతిభ

May 9,2024 | 00:02

 ప్రజాశక్తి -తగరపువలస : ఆంధ్రా యూనివర్సిటీ ఈ నెల 7వ తేదీన విడుదల చేసిన తొలి ఏడాది తొలి సెమిస్టర్‌ ఫలితాల్లో తమ కళాశాల విద్యార్థులు ప్రతిభ…

నూతన ఆశాలకు సెల్‌ఫోన్లు పంపిణీ

May 8,2024 | 23:56

పల్నాడు జిల్లా: జిల్లాలో కొత్తగా నియమించిన ఆశా కార్యకర్తలకు స్మార్ట్‌ ఫోన్లు పంపిణీ చేశారు. నరసరావుపేటలోని పల్నాడు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయంలో బుధవారం…

ఇండియా అభ్యర్థులను గెలిపించండి

May 8,2024 | 23:54

మాట్లాడుతున్న సీతారాం ఏచూరి ప్రజాశక్తి-తాడేపల్లి : దేశ వ్యాప్తంగా ఇండియా వేదిక అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం అఖిల భారత ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. మతతత్వ…

దేశ ప్రగతికి ఇండియా వేదిక

May 8,2024 | 23:47

పొన్నూరులో పార్టీ శ్రేణుల సమావేశంలో పాల్గొన్న ముప్పాళ్ల నాగేశ్వరరావు పొన్నూరు: ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించి రాష్ట్ర, దేశ ప్రగతికి తోడ్పడాలని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి…

ఉత్సాహంగా బృందాకరత్‌ సభలు

May 8,2024 | 23:47

పాడేరు ఏజెన్సీలో సిపిఎం జోష్‌ ఆదివాసీల హక్కులు, చట్టాల రక్షణకు ఇండియా బ్లాక్‌ అభ్యర్థులను గెలిపించాలని వక్తలు పిలుపు ప్రజాశక్తి – అనకాపల్లి ప్రతినిధి, పాడేరు, చింతపల్లి…

‘ఉత్తమ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతా’

May 8,2024 | 23:39

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గాన్ని ఉత్తమంగా తీర్చిదిద్దేందుకు కృషిచేస్తానని కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లక్కరాజు రామారావు అన్నారు. జివిఎంసి 43వ వార్డు పరిధి మురళీనగర్‌ ప్రాంతంలో…

మిగిలింది మూడ్రోజులే!

May 8,2024 | 23:39

ప్రజాశక్తి – గుంటూరు జిల్లాప్రతినిధి : సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా జరుగుతోంది. మరో మూడురోజుల్లో ప్రచార పర్వం ముగియనుంది. దీంతో అభ్యర్థులు ఇంటింటి ప్రచారం, వీధుల్లో…

‘పశ్చిమం’లో వైసిపి ప్రచారం

May 8,2024 | 23:37

ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 62వ వార్డు కార్పొరేటర్‌ పల్లా లక్ష్మణరావు ఆధ్వర్యాన పశ్చిమ నియోజకవర్గ పరిధి దుర్గానగర్‌లో యలమంచిలి మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పిల్లా రమాకుమారి ప్రచారం…

పోలింగ్‌ కేంద్రాల్లో సెల్‌ఫోన్‌కు అనుమతి లేదు

May 8,2024 | 23:37

సమీక్షలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా ఎన్నికలాధికారి ప్రజాశక్తి-పల్నాడు జిల్లా : పోలింగ్‌ కేంద్రాల్లోకి సెల్‌ఫోన్లను అనుమతి ఉండదని, ప్రిసైడింగ్‌ అధికారి, మైక్రో అబ్జర్వ్‌కు మాత్రమే ఫోన్‌కు అనుమతి…