తునిలో ముగిసిన ఎన్నికలు
ప్రజాశక్తి – కోటనందూరు తుని నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కోటనందూరు, తుని, తొండంగి మండలాల పరిధిలో2,24,538 మంది ఓటర్లు ఉండగా 223…
ప్రజాశక్తి – కోటనందూరు తుని నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కోటనందూరు, తుని, తొండంగి మండలాల పరిధిలో2,24,538 మంది ఓటర్లు ఉండగా 223…
ప్రజాశక్తి – ఏలేశ్వరం ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79…
గెలుపుపై అర్బన్ ఎంఎల్ఎ అభ్యర్థి భరత్ జోస్యం ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్ నియోజకవర్గంలో ఓటర్లు వైసిపికే పట్టం కట్టబోతున్నారని వైసిపి అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి…
ప్రజాశక్తి – కాకినాడ రూరల్, కరప కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్, కరప మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా…
రెండు జిల్లాల్లో పోలింగ్ ప్రశాంతం ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు మధ్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్ పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు, చెదురుమదురు ఘర్షణలు ఓటేసేందుకు వచ్చి…
నెల్లిమర్ల, గుమ్మలక్ష్మీపురం : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు ఎండ ధాటికి తాళలేక…
సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం ప్రజాశక్తి – భీమవరం రూరల్ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో 236 పోలింగ్ బూత్లు…
గజపతినగరం : మండలంలోని కొత్త శ్రీరంగరాజపురం పోలింగ్ కేంద్రం(100)లో పోలింగ్ ఆఫీసర్పై వైసిపి ఏజెంట్లు దాడి చేశారు. ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చింది. ఆమెకు…
ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని డిమాండ్ తహశీల్దార్, విఆర్ఒ చర్చలు వినతిపత్రం అందించిన అనంతరం ఓట్లు వేసిన గిరిజనులు ప్రజాశక్తి – కొయ్యలగూడెం తమ గిరిజన గ్రామాలకు…