జిల్లా-వార్తలు

  • Home
  • తునిలో ముగిసిన ఎన్నికలు

జిల్లా-వార్తలు

తునిలో ముగిసిన ఎన్నికలు

May 13,2024 | 23:29

ప్రజాశక్తి – కోటనందూరు తుని నియోజకవర్గంలో సోమవారం జరిగిన సార్వత్రిక ఎన్నికలు ప్రశాంతంగా ముగిసాయి. కోటనందూరు, తుని, తొండంగి మండలాల పరిధిలో2,24,538 మంది ఓటర్లు ఉండగా 223…

పత్తిపాడులో ఎన్నికలు ప్రశాంతం

May 13,2024 | 23:27

ప్రజాశక్తి – ఏలేశ్వరం ప్రత్తిపాడు నియోజక వర్గంలోని ఏలేశ్వరం, ప్రత్తిపాడు, రౌతులపూడి శంకవరం మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా 79…

రాజమహేంద్రవరంలో వైసిపికే పట్టం-

May 13,2024 | 23:26

గెలుపుపై అర్బన్‌ ఎంఎల్‌ఎ అభ్యర్థి భరత్‌ జోస్యం ప్రజాశక్తి – రాజమహేంద్రవరం రాజమహేంద్రవరం అర్బన్‌ నియోజకవర్గంలో ఓటర్లు వైసిపికే పట్టం కట్టబోతున్నారని వైసిపి అర్బన్‌ నియోజకవర్గ అభ్యర్థి…

కాకినాడ రూరల్‌లో ముగిసిన పోలింగ్‌

May 13,2024 | 23:24

ప్రజాశక్తి – కాకినాడ రూరల్‌, కరప కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలోని కాకినాడ రూరల్‌, కరప మండలాల్లో చెదురుమదురు సంఘటనలు మినహా ఎన్నికల ప్రశాంతంగా ముగిసాయి. నియోజకవర్గ వ్యాప్తంగా…

ఓ(పో)టెత్తిన జనం..!

May 13,2024 | 23:22

రెండు జిల్లాల్లో పోలింగ్‌ ప్రశాంతం ఉదయం నుంచే బారులు తీరిన ఓటర్లు  మధ్యాహ్నం వరకూ మందకొడిగా పోలింగ్‌  పలుచోట్ల ఇవిఎంల మొరాయింపు, చెదురుమదురు ఘర్షణలు  ఓటేసేందుకు వచ్చి…

ఓటు వేసేందుకు వచ్చి ఇద్దరు వృద్ధులు మృతి

May 13,2024 | 23:19

నెల్లిమర్ల, గుమ్మలక్ష్మీపురం : విజయనగరం, పార్వతీపురం మన్యం జిల్లాలో సోమవారం జరిగిన ఎన్నికల పోలింగ్‌లో ఓటు వేసేందుకు క్యూలో నిల్చున్న ఇద్దరు వృద్ధులు ఎండ ధాటికి తాళలేక…

పోలింగ్‌ కేంద్రాలు… ఓటర్ల ఇబ్బందులు

May 13,2024 | 23:18

సౌకర్యాల కల్పనలో అధికారులు విఫలం ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భీమవరం నియోజకవర్గంలో 236 పోలింగ్‌ బూత్‌లు…

పోలింగ్‌ అధికారిపైవైసిపి ఏజెంట్ల దాడి

May 13,2024 | 23:17

గజపతినగరం : మండలంలోని కొత్త శ్రీరంగరాజపురం పోలింగ్‌ కేంద్రం(100)లో పోలింగ్‌ ఆఫీసర్‌పై వైసిపి ఏజెంట్లు దాడి చేశారు. ఓ వృద్ధురాలు ఓటు వేసేందుకు సాయంత్రం వచ్చింది. ఆమెకు…

ఓట్లు బహిష్కరించిన గిరిజనులు

May 13,2024 | 23:17

ప్రత్యేక పంచాయతీలు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ తహశీల్దార్‌, విఆర్‌ఒ చర్చలు వినతిపత్రం అందించిన అనంతరం ఓట్లు వేసిన గిరిజనులు ప్రజాశక్తి – కొయ్యలగూడెం తమ గిరిజన గ్రామాలకు…