జిల్లా-వార్తలు

  • Home
  • వైవీయూ డీన్‌గా ఆచార్య సుబ్బరాయుడు

జిల్లా-వార్తలు

వైవీయూ డీన్‌గా ఆచార్య సుబ్బరాయుడు

Apr 3,2024 | 21:42

ప్రజాశక్తి – కడప అర్బన్‌ యోగి వేమన విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ ఆఫ్‌ కామర్స్‌, లా అండ్‌ మేనేజ్‌మెంట్‌ డీన్‌గా ఎంబిఎ ఆచార్యులు వై,సుబ్బరాయుడును నియమిస్తూ విసి ఆచార్య…

ఎంపి, ఎమ్మెల్యే ఇంటింటి ప్రచారం

Apr 3,2024 | 21:40

ప్రజాశక్తి-గజపతినగరం  : విజయనగరం ఎంపి బెల్లాన చంద్రశేఖర్‌, స్థానిక ఎమ్మెల్యే బొత్సఅప్పలనర్సయ్య బుధవారం గజపతినగరం, పురిటిపెట పంచాయతీల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. వైసిపి ప్రభుత్వ హయాంలో చేపట్టిన…

తీరం చేరుకున్న మత్స్యకారులు

Apr 3,2024 | 21:39

 ప్రజాశక్తి -భోగాపురం  : విశాఖ తీరంలో చేపల వేటకు వెళ్లి గల్లంతైన మత్స్యకారుల ఆచూకీ లభ్యమయింది. వారంతా బోల్తాపడిన తెప్పపైనే ఎక్కి అప్పికొండ బీచ్‌ వద్దకు చేరుకోవడంతో…

యూరియా కలిపిన నీరుతాగి 27 గొర్రెలు మృతి

Apr 3,2024 | 21:39

ప్రజాశక్తి-చెన్నూరు మండలంలోని బుడ్డయపల్లె గ్రామ సమీపంలోని ఇటుకల బట్టి వద్ద బుధవారం ఉదయం యూరియా కలిపిన నీరు తాగి 27 గొర్రెలు మృతి చెందాయి. మరో 60…

పనితీరు మెరుగుపడకుంటే చర్యలు తప్పవు

Apr 3,2024 | 21:38

ప్రజాశక్తి-కడప పనితీరు మెరుగుపరుచుకోకుంటే చర్యలు తప్పవని జిల్లా విద్యుత్‌ శాఖ అధికారి ఎస్‌.రమణ అధికారులను హెచ్చరించారు. ప్రతి మనిషికి ప్రాథమిక అవసరాలలో విద్యుత్‌ కూడా ఒక భాగమైందన్నారు.…

అవకాశ వాదులను చెత్తబుట్టలో వేయండి

Apr 3,2024 | 21:37

పార్టీ గెలుపునకు కృషి చేయండి టిడిపి పొలిట్‌బ్యూరో సభ్యులు అశోక్‌గజపతిరాజు మాజీ జెడ్‌పిటిసి మక్కువ శ్రీధర్‌ సహా పలువురు సర్పంచులు, ఎంపిటిసిలు టిడిపిలో చేరిక ప్రజాశక్తి-విజయనగరంకోట  :…

ఎన్నికల ప్రచారానికి అనుమతులు తప్పనిసరి

Apr 3,2024 | 21:36

ప్రజాశక్తి-కడప ఎన్నికల ప్రచార కార్యకలాపాల నిర్వహణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం నియమ నిబంధనలకు లోబడే ముందస్తు అనుమతులు పొందాల్సి ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి వి.విజరు…

ఏ సమస్య వచ్చినా నేనున్నాను : బొత్స

Apr 3,2024 | 21:34

ప్రజాశక్తి – జామి  : చిన్న చిన్న పొరపచ్చాలు వీడి కలిసికట్టుగా పనిచేసి వైసిపి ఎమ్మెల్యేలు, ఎంపి అభ్యర్థులను గెలిపించుకోవాలని మంత్రి బొత్స సత్యన్నారాయణ పిలుపునిచ్చారు. బుధవారం…

వికలాంగులను కించపరిచేలా మాట్లాడొద్దు

Apr 3,2024 | 21:33

 ప్రజాశక్తి-విజయనగరం :  రాజకీయ పార్టీలు ఎన్నికల ప్రచారంలో విభిన్న ప్రతిభా వంతులను కించపరిచే పదాలను వాడవద్దని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి కోరారు. కుంటి ప్రభుత్వం, గుడ్డి ప్రభుత్వం…