ఆచంటలో చలివేంద్రం ప్రారంభం..
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్,…
ప్రజాశక్తి-ఆచంట(పశ్చిమగోదావరి జిల్లా) : పశ్చిమగోదావరి జిల్లాలోని ఆచంట కచేరి సెంటర్లో మహాశివరాత్రి సందర్భంగా వచ్చే యాత్రికుల కోసం గురువారం నెక్కంటి రామదాసు అన్నపూర్ణ స్మారకార్థం సిఐటియు, యుటిఎఫ్,…
ప్రజాశక్తి-నరసాపురం(పశ్చిమ గోదావరి) : స్త్రీ అని రంగాల్లో ముందుండాలని నరసాపురం మున్సిపల్ చైర్మన్ బర్రి వెంకటరమణ అన్నారు. మార్చి ఎనిమిదో తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా…
ప్రజాశక్తి-తిరుపతి సిటీ : తిరుపతి చెన్నారెడ్డి కాలనీలో ఆధునికరించిన కష్ణమనాయుడి కుంటను టీటీడి చైర్మెన్, తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.…
ప్రజాశక్తి-మదనపల్లె (అన్నమయ్య) : రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని బర్తరఫ్ చేయాలని మదనపల్లి మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నాయకులు షాజహాన్ బాష డిమాండ్ చేశారు. టిడిపి ఆఫీసులో…
ప్రజాశక్తి-సామర్లకోట : గత 30 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మానసిక వికలాంగులకు ఉచితంగా ప్రత్యేక విద్య ఉపాధి కల్పిస్తున్న సామర్లకోట సిరి మానసిక వికలాంగుల పాఠశాలకు…
ప్రజాశక్తి-హిందూపురం (శ్రీ సత్య సాయి జిల్లా): పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలందరికీ ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో హిందూపురం రూరల్ మండలం, ఏ…
ప్రజాశక్తి-గుంటూరు : గుంటూరులో మాజీ ప్రధాని పి.వి.నరసింహారావు విగ్రహాన్ని మంత్రి విడదల రజని ఆవిష్కరణ చేశారు. గుంటూరు 32వ డివిజన్ కార్పొరేటర్ ఈచంపాటి వెంకటకృష్ణ ఛైర్మెన్ గా…
ప్రజాశక్తి-మండపేట : స్థానిక మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ అత్యవసర సమావేశం మున్సిపల్ చైర్పర్సన్ పతివాడ నూక దుర్గారాణి అధ్యక్షతన గురువారం జరిగింది. ఈ సందర్భంగా పట్టణ అభివృద్ధి…
ప్రారంభించిన బర్ల శ్రీనివాస్ ప్రజాశక్తి-రామచంద్రపురం : భారత చైతన్య యువజన పార్టీ తరపున పోటీ చేస్తున్న బర్ల శ్రీనివాస్ రామచంద్రపురం మండలం తాళ్లపాలెం నుండి ఎన్నికల ప్రచారం…