జిల్లా-వార్తలు

  • Home
  • ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

జిల్లా-వార్తలు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి

Jan 25,2024 | 21:20

ఆందోళన చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి-గుంతకల్లు దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న మున్సిపల్‌ ఉపాధ్యాయుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని యుటిఎఫ్‌ జిల్లా కోశాధికారి రాఘవేంద్ర, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు…

కలిసొచ్చిన సంక్రాంతి సీజన్‌

Jan 25,2024 | 21:09

ఆర్‌టిసికి ‘పండగ’ 624 ప్రత్యేక బస్సుల ద్వారా రూ.1.21 కోట్ల ఆదాయం ప్రజాశక్తి – శ్రీకాకుళం ప్రతినిధి సంక్రాంతి పండగ సీజన్‌ ఆర్‌టిసికి కలిసొచ్చింది. సాధారణ రోజుల్లో…

టిడిపి టిక్కెట్‌ ఎవరికో?

Jan 25,2024 | 21:08

ప్రజాశక్తి – గుమ్మలక్ష్మీపురం :   త్వరలో జరగనున్న స్థానిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ కురుపాం నియోజకవర్గంలో టిడిపి టికెట్‌ ఎవరికనే చర్చ ప్రతి ఊరూ…

చంద్రబాబు స్క్రిప్టుతో షర్మిల విమర్శలు

Jan 25,2024 | 21:06

మాట్లాడుతున్న జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ జిల్లా ఇన్‌ఛార్జి మంత్రి బొత్స సత్యనారాయణ ప్రజాశక్తి – శ్రీకాకుళం అర్బన్‌ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇచ్చిన…

గిరిజనులకు లబ్ధిచేకూర్చేందుకే జిసిసి

Jan 25,2024 | 21:06

ప్రజాశక్తి – భామిని :  అటవీ ఉత్పత్తు లను ప్రభుత్వ నిర్దేశించిన ధరలకు కొనుగోలు చేసి, గిరిజనులకు ఆర్థిక లబ్ది చేకూర్చేందుకే జిసిసి అని మేనేజర్‌ డి.కృష్ణ…

టిడ్కో ఇళ్ల విద్యుద్దీకరణ పనులు ప్రారంభం

Jan 25,2024 | 21:05

ప్రజాశక్తి – సాలూరు : పట్టణానికి సమీపంలో నిర్మాణమైన టిడ్కో ఇళ్లకు విద్యుదీకరణ పనులను గురువారం మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పువ్వుల ఈశ్వరమ్మ ప్రారంభించారు. 26 బ్లాక్‌లకు సంబంధించి…

మహిళా సాధికారతే ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే

Jan 25,2024 | 21:03

 ప్రజాశక్తి -గుమ్మలక్ష్మీపురం  :  మహిళల సాధికారతే లక్ష్యంగా వైసిపి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి అన్నారు. నాలుగో విడత ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా…

సచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శం

Jan 25,2024 | 21:02

 ప్రజాశక్తి – గరుగుబిల్లి :  గ్రామసచివాలయ వ్యవస్థ దేశానికి ఆదర్శమని ఎమ్మెల్యే పి.పుష్పశ్రీవాణి అన్నారు. మండలంలోని సంతోషపురంలో గ్రామసచివాలయ భవనంతో పాటు రైతుభరోసా కేంద్రం, పెద్దూరులో సచివాలయం,…

అత్యాచారాలను అరికట్టేందుకు చర్యలు

Jan 25,2024 | 21:01

 ప్రజాశక్తి -పార్వతీపురంరూరల్‌  : జిల్లాలో మహిళలపై జరుగుతున్న అత్యాచారాలపై ప్రత్యేక శ్రద్ధ చూపి వాటిని పూర్తిగా అరికట్టేందుకు చర్యలు చేపట్టాలని ఎస్‌పి విక్రాంత్‌ పాటిల్‌ సిబ్బందికి సూచించారు.…