జిల్లా-వార్తలు

  • Home
  • కొత్తపేట ఆర్డీవో ముక్కంటికి ఉత్తమ సేవా పురస్కారం

జిల్లా-వార్తలు

కొత్తపేట ఆర్డీవో ముక్కంటికి ఉత్తమ సేవా పురస్కారం

Jan 26,2024 | 12:45

కలెక్టర్ హిమాన్ష్ శుక్లా, మంత్రి విశ్వరూప్ చేతుల మీదుగా ఉత్తమ సేవా పురస్కారం ప్రజాశక్తి-కొత్తపేట : కొత్తపేట ఆర్డీవో ఎం.ముక్కంటి కు ఉత్తమ సేవా పురస్కారం లభించింది.…

ఘనంగా 75వ గణతంత్ర దినోత్సవం

Jan 26,2024 | 14:07

ప్రజాశక్తి-రైల్వేకోడూరు : 75వ గణతంత్ర వేడుకలను శుక్రవారం ఎంపీడీవో కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు పాల్గొని జాతీయ…

ఉత్తమ ఏఈ అవార్డు అందుకున్న గిరిధర్

Jan 26,2024 | 12:39

ప్రజాశక్తి-బి.కొత్తకోట : 75వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని అన్నమయ్య  జిల్లా బి.కొత్తకోట మండల విద్యుత్ శాఖ ఏ.ఈ గిరిధర్ శుక్రవారం ఉత్తమ ఏ.ఈ అవార్డు అందుకున్నారు. గత…

ఆటోని ఢీ కొన్న బస్సు

Jan 26,2024 | 12:37

ప్రజాశక్తి-చిలకలూరిపేట : మండలము లింగంకుంట్ల వద్ద ఆర్.టి.సి.బస్సు మండల పరిధిలో గల ఏలూరు గ్రామం నుంచి కూలి పనులకు వెళ్తున్న ఆటోని ఢీ కొనటంతో ఆటోలో ఉన్న…

టిడిపిలోనే బిసిలకు ప్రాధాన్యం

Jan 26,2024 | 00:25

ప్రజాశక్తి-కురిచేడు: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలోనే బిసిలకు అత్యధిక ప్రాధాన్యత లభించిం దని, అలాంటి ప్రాధాన్యత మళ్లీ కావాలంటే టిడిపిని అధికారం లోకి తేవాల్సిఉందని, టిడిపి ఒంగోలు పార్లమెంట్‌…

సిట్‌ వేసి భూ ఆక్రమణలపై చర్యలు చేపట్టాలి

Jan 26,2024 | 00:22

ప్రజాశక్తి-కనిగిరి: కనిగిరిలో జరుగుతున్న భూ ఆక్రమణలపై సిట్‌ వేసి విచారణ జరిపి ఆక్రమణదారులపై కఠిన చర్యలు చేపట్టాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక కన్వీనర్‌ పిసి కేశవరావు డిమాండ్‌…

గెలుపే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలి

Jan 26,2024 | 00:18

ప్రజాశక్తి-శింగరాయకొండ: కొండపి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపే లక్ష్యంగా ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్తా పనిచేయాలని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి దామచర్ల సత్యనారాయణ (సత్య)…

ప్రభుత్వ వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకే.. ‘రెండో సొరంగం పూర్తి’ ఆలాపన

Jan 26,2024 | 00:15

ప్రజాశక్తి-మార్కాపురం రూరల్‌: వెలిగొండ ప్రాజెక్టు రెండో సొరంగం పూర్తయిందని, అపర భగీరథుడు ముఖ్యమంత్రి అని పాట పాడటం ప్రజలను మభ్యపెట్టేందుకేనని సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు దగ్గుపాటి…

రహదారి సౌకర్యం కల్పించాలని గిరిజనుల నిరసన

Jan 26,2024 | 00:13

ప్రజాశక్తి -సీలేరు జీకే వీధి మండలం దామనపల్లి పంచాయతీ పిప్పలదొడ్డి, గొడుగు మామిడి గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించాలని కోరుతూ గురువారం ఆ గ్రామ గిరిజనులు ప్లకార్డులతో…