జిల్లా-వార్తలు

  • Home
  • ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిసలు

జిల్లా-వార్తలు

ప్రాంతీయ పార్టీలు బిజెపికి బానిసలు

Feb 12,2024 | 18:36

ప్రజాశక్తి – కడప రాష్ట్రంలోని ప్రాంతీయ పార్టీలైన వైసిపి, టిడిపి, జనసేన అన్నీ పార్టీలూ బిజెపికి బానిసలుగా మారాయని కాంగ్రెస్‌ పార్టీ కడప పార్లమెంటు నియోజకవర్గం కో-ఆర్డినేటర్‌…

విద్యుత్‌ కోతలు నివారించాలి : ఎపి రైతు సంఘం

Feb 12,2024 | 18:34

ప్రజాశక్తి -చింతకొమ్మదిన్నె విద్యుత్‌ కోతలను నివారించాలని ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం మండల కేంద్రంలోని సబ్‌…

గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయండి..

Feb 12,2024 | 18:25

 రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు ప్రజాశక్తి-పత్తికొండ(కర్నూలు) : ఈనెల 16న కేంద్ర కార్మిక సంఘాల ఐక్యవేదిక, సంయుక్త కిసాన్‌ మోర్చాలు తలపెట్టిన గ్రామీణ బంద్‌ను జయప్రదం చేయాలని…

ఫిర్యాదుదారులకు నాణ్యమైన పరిష్కారం అందాలి : కలెక్టర్‌

Feb 12,2024 | 18:20

ప్రజాశక్తి – కడప ‘స్పందన’, ‘జగనన్నకు చెబుదాం’ కార్యక్రమాల ద్వారా అందే అర్జీలకు సత్వర పరిష్కారం చూపాలని కలెక్టర్‌ వి.విజరు రామరాజు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోని…

చిరు ధాన్యాలు ఆహారం ఆరోగ్య కరం

Feb 12,2024 | 18:15

గిరిజన యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కట్టమణీ ప్రజాశక్తి-విజయనగరం టౌన్ : కేంద్రీయ గిరిజన విశ్వవిద్యాలయం లో సోమవారం చిరుధాన్యాలు – చిరు ధాన్యాల పెంపకం పై రైతులకు,…

NAFCUB సొసైటీ ఎన్నికల్లో ఓటేసిన జెసి తేజ్ భరత్

Feb 12,2024 | 16:46

ప్రజాశక్తి-రాజమహేంద్రవరం రూరల్ : పట్టణ సహకార బ్యాంకుల – నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్స్ అండ్ క్రెడిట్ సొసైటీస్ (NAFCUB) యొక్క అపెక్స్ బాడీ…

ప్రతి సమస్యకూ నాణ్యమైన పరిష్కారం

Feb 12,2024 | 15:58

కార్పొరేషన్ కమిషనర్ జే. వెంకటరావు ప్రజాశక్తి-కాకినాడ : ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చిన ప్రతి ఒక్క సమస్యకూ నాణ్యమైన పరిష్కారాన్ని అందిస్తామని కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్…

పోలింగ్ స్టేషన్లు సందర్శించిన ఈఆర్ఓ

Feb 12,2024 | 15:56

 మౌళిక వసతుల పరిశీలన ప్రజాశక్తి-కాకినాడ : కాకినాడ సిటీ నియోజకవర్గ ఈఆర్వో,నగరపాలక సంస్థ కమిషనర్ జే. వెంకటరావు సోమవారం పలు పోలింగ్ స్టేషన్లను సందర్శించారు. గాంధీ నగర్,…

రహదారులకై మానవహారాలు

Feb 12,2024 | 15:47

అనకాపల్లి అచ్యుతాపురంలో పునర్నిర్మాణానికి నినాదాలు ప్రజాశక్తి-అచ్యుతాపురం : అచ్యుతాపురం నుంచి అనకాపల్లి వెళ్లే శిథిలావస్థకు చేరిన ప్రధాన రహదారిని పునర్నిర్మించాలని, భారీ వాహనాలు రాకపోకలు అరికట్టాలని, అధిక…