జిల్లా-వార్తలు

  • Home
  • పిహెచ్‌సి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

జిల్లా-వార్తలు

పిహెచ్‌సి సేవలను సద్వినియోగం చేసుకోవాలి

Feb 21,2024 | 20:43

ప్రజాశక్తి – చాపాడుపిహెచ్‌సి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్‌ విజరురామరాజు, ఎమ్మెల్యే ఎస్‌.రఘురామిరెడ్డి తెలిపారు. మండల పరిధిలోని నక్కలదిన్నె గ్రామంలో రూ.2.48 కోట్లతో నిర్మించిన నూతన…

పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది – ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా

Feb 21,2024 | 20:42

ప్రజాశక్తి-కడప ఆంధ్ర రాష్ట్ర పితామహుడు అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని ఉప ముఖ్యమంత్రి అంజాద్‌బాషా అన్నారు. బుధవారం స్థానిక గోకుల్‌ సర్కిల్‌ వద్ద 25వ డివిజన్‌…

ఘనంగా ఆర్ట్స్‌ కాలేజీ స్నాతకోత్సవం

Feb 21,2024 | 20:41

ప్రజాశక్తి – కడప కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో బుధవారం రెండవ స్నాత కోత్సవం ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ విసి ఆచార్య చింతా…

అమ్మ భాషతోనే జాతి మనుగడ : ‘గానుగపెంట’

Feb 21,2024 | 20:40

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పరభాషా మోజులో పాల కులూ, ప్రజలు మాతభాషలో నిర్లక్ష్యం చేస్తున్నారని తెలుగు భాషా వికాస సమితి జిల్లా అధ్యక్షులు విద్వాన్‌ డాక్టర్‌ గాను గపెంట…

స్పందించకుంటే మంత్రి ఇంటివ‌ద్దే ధ‌ర్నా

Feb 21,2024 | 20:20

ధర్నా చేస్తున్న నాయకులు, ప్రజలు ప్రజాశక్తి – చిలకలూరిపేట: జాతీయ రహదారి నుండి పసుమర్రు వైపు వెళ్లే రోడ్డుకు అడ్డంగా మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ విడదల…

పోలింగ్‌ కేంద్రాల్లో సదుపాయాల కల్పన పూర్తి : కలెక్టర్‌

Feb 21,2024 | 19:51

సమావేశంలో మాట్లాడుతున్న పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌ ప్రజాశక్తి – పల్నాడు జిల్లా : ఎన్నికల కమిషన్‌ నిర్దేశించిన మేరకు అన్ని పోలింగ్‌ కేంద్రాల్లో తాగునీరు, ఫర్నిచర్‌,…

కందులు క్వింటాళ్‌ రూ.9600కు కొనుగోలు

Feb 21,2024 | 18:57

రైతులకు అవగాహన కల్పిస్తున్న ఎడిఎ రవిబాబు ప్రజాశక్తి-ఈపూరు : క్వింటాళ్‌ కందులను రూ.9,600కు రైతుల వద్ద నుండి ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని వినుకొండ ఎడిఎ రవిబాబు అన్నారు.…

నిధుల దుర్వినియోగంపై విచారణ చేపట్టాలి

Feb 21,2024 | 18:56

స్టేడియం వద్ద ఆందోళన చేస్తున్న టిడిపి, జనసేన శ్రేణులు ప్రజాశక్తి – వినుకొండ : స్టేడియం పేరుతో గంగినేని ప్రభుత్వ డిగ్రీ కాలేజీ స్థలాన్ని ఆక్రమించి అక్రమ…

ఓపీఎస్‌ అమలు అంశాన్ని మేనిఫెస్టోలో చేర్చండి

Feb 21,2024 | 19:09

జీవీ ఆంజనేయులుకు వినతిపత్రం ఇస్తున్న యుటిఎఫ్‌ నాయకులు ప్రజాశక్తి – వినుకొండ : ఓపీఎస్‌ పునరుద్ధరణ అంశాన్ని టిడిపి తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించాలని యుటిఎఫ్‌ నాయకులు…