సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకం
ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలింగ్ బూత్ల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు…
ప్రజాశక్తి-విజయనగరం కోట : పోలింగ్ బూత్ల్లో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమని జిల్లా ఎన్నికల అధికారి ఎస్.నాగలక్ష్మి తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుండి పూర్తయ్యేవరకు…
సీతంపేట: ఇండియా వేదిక తరపున పోటీ చేస్తున్న అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ మంగళవారం ఏజెన్సీలో సిపిఎం ముమ్మరంగా ప్రచారం చేస్తోంది. ఇందులో భాగంగా మండలంలోని వాబ, జక్కరవలస,…
విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ఇంకా జరగనే లేదు.. అప్పుడే గెలుపు ఓటములపై జిల్లా వ్యాప్తంగా బెట్టింగ్లు జోరందుకున్నాయి. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ అభ్యర్థుల…
ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : ఇబ్రహీంపట్నం మండలం లోని కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలో పోలింగ్ కేంద్రాల్లో చేసిన ఏర్పాట్లను మైలవరం, నందిగామ, జగ్గయ్యపేట అసెంబ్లీ నియోజక వర్గాల…
జగ్గయ్యపేట: జిల్లాలోని అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్ పోస్టుల వద్ద అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉంటూ గట్టి నిఘా ఉంచాలని విజయవాడ పార్లమెంటరీ నియోజవర్గ వ్యయ పరిశీలకులు వి.జస్టిన్…
ప్రజాశక్తి-విజయనగరంటౌన్ : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు కలిపి మూడోరోజు మంగళవారం 3638 మంది ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్ వినియోగించు కున్నారు. జిల్లా మొత్తంగా 18,631 పోస్టల్ బాలెట్లు…
ప్రజాశక్తి – ఇబ్రహీంపట్నం : జిల్లాలోని ఏడు నియోజకవర్గాలు, విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించి ఇబ్రహీంపట్నం జూపూడిలోని నోవా, నిమ్రా కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ…
విజయనగరం టౌన్ : సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి, టిడిపి అభ్యర్ధులను క్రాస్ ఓటింగ్ కలవరపెడుతోంది. పార్లమెంట్, అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు సాగుతోన్న వేళ అభ్యర్థుల్లో ఆందోళన కనిపిస్తోంది.…
ప్రజాశక్తి-విజయనగరం టౌన్/బొబ్బిలి : జిల్లాలో హోం ఓటింగ్ ప్రక్రియ ప్రారంభమయ్యింది. పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు వేయడానికి అవకాశం లేని 85 ఏళ్లు పైబడిన వయో వృద్దులు,…