జిల్లా-వార్తలు

  • Home
  • జోరుగా రాజకీయ పార్టీల సర్వేలు

జిల్లా-వార్తలు

జోరుగా రాజకీయ పార్టీల సర్వేలు

Feb 15,2024 | 23:53

ప్రజాశక్తి- రాజమహేంద్రవరం ప్రతినిధిఎన్నికల ప్రకటనకు ముందే ఎన్నికల సందడి మొదలైంది. ఒక వైపు అధికార పార్టీ దాదాపుగా అభ్యర్థులను ఖరారు చేయడంతో ప్రచార జోరు ఊపందుకుంది. మరోవైపు…

సాహిత్యం సమాజ హితం కావాలి

Feb 15,2024 | 23:52

 ఎఎన్‌యు: తెలుగు శాఖలో ముగిసిన జాతీయ సదస్సులి సాహిత్యం పరమావధి అని, అది సమాజ హితం కావాలని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య పి .రాజశేఖర్‌ అన్నారు. ఆచార్య…

అరాచక ప్రభుత్వాన్ని వదిలిద్దాం : మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు

Feb 15,2024 | 23:51

ప్రజాశక్తి – చీరాల రానున్న ఎన్నికల్లో సైకో, అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి పంపిద్దామని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లరావు అన్నారు. ఈ నెల 17న ఇంకొల్లులో నిర్వహించే…

ఉక్కు ప్రైవేటీకరణ యత్నాలను అడ్డుకోరేం!

Feb 15,2024 | 23:48

కాంగ్రెస్‌ నేత కొయ్య ప్రసాదరెడ్డి ప్రజాశక్తి -తగరపువలస :విశాఖ స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణఖు కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్న యత్నాలను రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన పార్టీలు ఎందుకు…

నరసరావుపేట మార్కెట్‌ యార్డు చైర్మన్‌గా వాసుదేవారెడ్డి

Feb 15,2024 | 23:47

పల్నాడు జిల్లా: నరసరావుపేట మార్కెట్‌ కమిటీ చైర్మన్‌గా శనివారపు వాసుదేవారెడ్డి నియమితులయ్యారు. కొద్ది నెలల క్రితం అప్పటి మార్కెట్‌ యార్డ్‌ కమిటీ చైర్మన్‌ ఎస్‌.ఎ హనీఫ్‌ తన…

సందడిగా ‘గీతం ‘ అంతర్జాతీయ యువజనోత్సవం

Feb 15,2024 | 23:46

ప్రజాశక్తి- మధురవాడ : గీతం డీమ్డ్‌ విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ విద్యార్ధుల యువజనోత్సవం ‘సంయుక్త-24’ గురువారం సందడిగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా గీతం అంతర్జాతీయ విద్యార్ధి వ్యవహరాల విభాగం…

టిడిపి నాయకులపై కాపుకాచి దాడి

Feb 15,2024 | 23:45

ప్రజాశక్తి – మాచర్ల : పలనాడు జిల్లా దుర్గి మండలం జంగమేశ్వరపాడుకు చెందిన గాజుల అంజి, పాశం రాజు, గుమ్మ శ్రీనుపై వైసిపికి చెందిన వారు గురువారం…

మితిమీరిన సాంకేతికత వినియోగంతో మానసిక సమస్యలు

Feb 15,2024 | 23:44

కృత్రిమ మేథ నుంచి స్మార్ట్‌ఫోన్‌ వినియోగం వరకు ఎన్‌ఎఒపి సదస్సులో చర్చలు ప్రజాశక్తి- మధురవాడ : సామాజిక మాధ్యమాలు, కృత్రిమ మేధ, స్మార్ట్‌ఫోన్‌ల మితిమీరిన సాంకేతికత వినియోగంతో…

ఇంజనీరింగ్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయండి

Feb 15,2024 | 23:43

 పిడుగురాళ్ల: మున్సిపల్‌ కార్మికుల 16 రోజుల సమ్మె సందర్భంగా ఇంజనీరింగ్‌ కార్మి కులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెం టనే జీవోలు ఇచ్చి అమలు చేయాలని కోరుతూ…