జిల్లా-వార్తలు

  • Home
  • తాటిచెట్లపాలెంలో ‘జైభారత్‌’ ప్రచారం

జిల్లా-వార్తలు

తాటిచెట్లపాలెంలో ‘జైభారత్‌’ ప్రచారం

May 11,2024 | 00:19

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గంలోని తాటిచెట్లపాలెం, మర్రిపాలెం తదితర ప్రాంతాల్లో జై భారత్‌ నేషనల్‌ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి వివి.లక్ష్మీనారాయణ శుక్రవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. అనంతరం…

ఏసీఏలో కోట్లు దోపిడి ఏసీఏలో కోట్లు దోపిడి

May 11,2024 | 00:18

ఏసీఏలో కోట్లు దోపిడి ఏసీఏలో కోట్లు దోపిడి ప్రజాశక్తి -తిరుపతి సిటీ ఆంధ్ర క్రికెట్‌ అసోసియేషన్‌ (ఏసిఏ)లో అవినీతి అక్రమాలు రోజురోజుకీ పెరిగిపోతున్నాయని, కోర్టు తీర్పును సైతం…

దోబీఘాట్లో శిథిలావస్థలో విద్యుత్‌ స్తంభంపది నెలలుగా పట్టించుకోని విద్యుత్‌ శాఖ

May 11,2024 | 00:16

దోబీఘాట్లో శిథిలావస్థలో విద్యుత్‌ స్తంభంపది నెలలుగా పట్టించుకోని విద్యుత్‌ శాఖ ప్రజాశక్తి-తిరుపతి(మంగళం)రజకుల సౌకర్యార్ధం దోబీఘాట్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేయగా 2002లో అప్పటి ప్రభుత్వం చెన్నాయగుంటలో ఎకరా…

ఎన్నికల సామాగ్రి అందజేతకు 23 కౌంటర్లు

May 11,2024 | 00:13

ప్రజాశక్తి-రంపచోడవరం ఈ నెల13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి 399 పోలింగ్‌ కేంద్రాలకు ఈవీఎంలు, వివి ప్యాడ్లు, ఇతర ఎన్నికల సామాగ్రి పోలింగ్‌ అధికారులకు అందజేయడానికి స్థానిక…

ఓటింగ్‌ శాతం ఎక్కువ ఉండేలా చూడాలి : ముత్తంశెట్టి

May 11,2024 | 00:11

ప్రజాశక్తి -ఆనందపురం: భీమిలి నియోజకవర్గంలో ఓటింగ్‌ శాతం ఎక్కువ నమోదయ్యేలా చూడాలని బూత్‌ ఏజెంట్లకు వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు సూచించారు. ఆనందపురం మండల వైసిపి…

శతశాతం ఓటింగ్‌కు చర్యలు తీసుకోవాలి

May 11,2024 | 00:10

ప్రజాశక్తి -సీలేరు ఈ నెల 13న జరగనున్న ఎన్నికల్లో ఓటర్లు 100 శాతం ఓటు హక్కు వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని ఎన్నికల పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్‌ను సెక్టార్‌…

కెకె.రాజుకు పలు సంఘాల మద్దతు

May 11,2024 | 00:09

ప్రజాశక్తి-సీతమ్మధార : ఉత్తర నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యేగా పోటీచేస్తున్న కెకె.రాజుకు పలు సంఘాలు మద్దతు తెలిపాయి. విశాఖ మారుతి, నాయీ బ్రాహ్మణ, నాదస్వర, డోలు కళాకారుల సంఘం…

ముగిసిన క్రికెట్‌ టోర్నమెంట్‌

May 11,2024 | 00:17

ప్రజాశక్తి-సీలేరు జికె.వీధి మండలం సీలేరు మారెమ్మ అమ్మవారి 52వ వార్షిక మహౌత్సవం సందర్భంగా యంగ్‌ ప్లేయర్స్‌ ఆధ్వర్యంలో గత నెల 26 నుంచి జరుగుతున్న క్రికెట్‌ టోర్నమెంట్‌…

యాదవ సంఘాలతో వైసిపి ఆత్మీయ సమావేశం

May 11,2024 | 00:06

ప్రజాశక్తి -గోపాలపట్నం : జివిఎంసి 91, 92 వార్డుల యాదవ సంఘాలతో కుమారి కల్యాణ మండపంలో వైసిపి ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా జివిఎంసి మేయర్‌…