జిల్లా-వార్తలు

  • Home
  • పిఆర్‌సి ఎరియల్స్‌ అందరికీ ఇవ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌

జిల్లా-వార్తలు

పిఆర్‌సి ఎరియల్స్‌ అందరికీ ఇవ్వాలి : ఎస్‌డబ్ల్యూఎఫ్‌

Dec 21,2023 | 16:51

ప్రజాశక్తి-విజయనగరం కోట : 2017 పిఆర్‌సి ఎరియల్స్‌ ఉద్యోగులందరికీ ఇవ్వాలని ఎస్‌డబ్ల్యూఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి యు.రాములు డిమాండ్‌ చేశారు. గురువారం విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ వద్ద రాష్ట్ర…

విద్యార్థులకు ట్యాబ్‌ల పంపిణీ

Dec 21,2023 | 16:49

ప్రజాశక్తి – మొగల్తూరు సాంకేతికతను పెంచేందుకు విద్యార్థులకు ప్రభుత్వం ట్యాబ్‌లు పంపిణీ చేస్తోందని రాష్ట్ర ప్రభుత్వ చీఫ్‌విప్‌ ముదునూరి ప్రసాదరాజు అన్నారు. నరసాపురం నియోజకవర్గంలో ప్రభుత్వ పాఠశాలలో…

భీమవరంలో నేత్ర వైద్య శిబిరం

Dec 21,2023 | 16:38

ప్రజాశక్తి – భీమవరం రూరల్‌ భీమవరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌ టెక్నాలజీ ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ మ్యాక్సీవిజన్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ భీమవరం వారి సహకారంతో గురువారం నేత్ర…

తుఫాను దాటికి నష్టపోయిన రైతుల జాబితా విడుదల

Dec 21,2023 | 16:35

ప్రజాశక్తి-కారంచేడు(బాపట్ల) : ఇటీవల కురిసిన తుఫాను దాటికి మండలంలోని వివిధ ప్రాంతాల్లో నష్టపోయిన రైతులు జాబితా గురువారం వ్యవసాయ శాఖ అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా…

ఘనంగా జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు

Dec 21,2023 | 16:34

ప్రజాశక్తి – ఆచంట ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు వేడుకలు రాష్ట్రమంతా ఒక పండుగలా జరుపుకుంటున్నారని వైసిపి రాష్ట్ర కార్యదర్శి వైట్ల కిషోర్‌ కుమార్‌ అన్నారు. గురువారం ఆచంటలో…

రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి న్యాయం చేయాలి

Dec 21,2023 | 16:28

కోటలో నిరాహార దీక్ష చేపట్టిన అంగనవాడీ ఉద్యోగులు ప్రజాశక్తి -కోట(తిరుపతి) : తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ అంగన్వాడీలు అంగన్వాడీ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద గురువారం…

తక్షణమే కరువు సహాయక చర్యలు చేపట్టాలి

Dec 21,2023 | 16:22

రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల నిరసన ప్రజాశక్తి-ఆదోనిరూరల్‌ (కర్నూలు) : కరువుతో అల్లాడిపోతున్న రైతులను, కౌలు రైతులను, వ్యవసాయ కూలీలను తక్షణమే ఆదుకోవాలని కోరుతూ రైతు…

ఘనంగా జగనన్న జన్మదిన వేడుకలు

Dec 21,2023 | 15:59

ప్రజాశక్తి-గిద్దలూరు (ప్రకాశం) : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి జన్మదిన వేడుకలు వైసీపీ నాయకులు చేరెడ్డి వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కోలాహలంగా జరిగాయి. పట్టణంలోని నంద్యాల, ఒంగోలు జాతీయ…

రాజులో విజ్ఞాన ప్రదర్శన

Dec 21,2023 | 15:51

ప్రజాశక్తి-రాజంపేట అర్బన్ (అన్నమయ్య) : జాతీయ గణిత శాస్త్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాజు పాఠశాల నందు ప్రధానోపాధ్యాయులు రఘురామరాజు, సీ ఈ ఓ మోహన్ రెడ్డిల ఆధ్వర్యంలో…