జిల్లా-వార్తలు

  • Home
  • ఎండిఎం కార్మికుల సమస్యలపై వినతి

జిల్లా-వార్తలు

ఎండిఎం కార్మికుల సమస్యలపై వినతి

Feb 3,2024 | 20:56

ప్రజాశక్తి- లక్కవరపుకోట : మధ్యాహ్న భోజన పథకం కార్మికులు ఎదుర్కొం టున్న సమస్యలపై స్థానిక రెండో ఎంఇఒ జి శ్రీనివాసరావుకు శనివారం సిఐటియు నాయకులు వినతి పత్రాన్ని…

మరోసారి ప్రభుత్వాన్ని ఆశీర్వాదించండి

Feb 3,2024 | 20:55

ప్రజాశక్తి – పూసపాటిరేగ : అభివృద్దే ద్యేయంగా పనిచేస్తున్న ఈ ప్రభుత్వాన్ని మరోసారి ఆశీర్వదించాలని నెల్లిమర్ల ఎమ్మెల్యే బడ్డుకొండ అప్పలనాయుడు అన్నారు. శనివారం మండలంలోని పలు అభివృద్ధి…

ఒపిఎస్‌ కోసం మరో పోరుబాట : యుటిఎఫ్‌

Feb 3,2024 | 20:55

ప్రజాశక్తి-కడప అర్బన్‌ పాత పింఛన్‌ సాధన కోసం మరో పోరుబాటకు యుటిఎఫ్‌ సమాయత్తమైందని రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజ, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్‌, పాలెం…

గ్రామాల్లో టిడిపి బైక్‌ ర్యాలీ

Feb 3,2024 | 20:54

ప్రజాశక్తి – వేపాడ : మండలంలోని పలు గ్రామాల్లో శనివారం టిడిపి రాష్ట్ర కార్యదర్శి గొంప కృష్ణ, మండల అధ్యక్షులు గొంప వెంకటరావు ఆధ్వర్యంలో బైక్‌ ర్యాలీ…

నెమలాంలో జయహో బీసీ గర్జన

Feb 3,2024 | 20:52

ప్రజాశక్తి- తెర్లాం : మండలంలోని నెమలాం గ్రామంలో శుక్రవారం రాత్రి జయహో బీసీ గర్జన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ముందు టిడిపి నియోజకవర్గ ఇంఛార్జి బేబినాయన,…

మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం : డిసి

Feb 3,2024 | 20:52

ప్రజాశక్తి-కాశినాయన మహిళల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్సీ డిసి.గోవిందరెడ్డి, ఎమ్మెల్యే సుధా అన్నారు. శనివారం మండల కేంద్రమైన నరసాపురంలోని జడ్పీ హైస్కూల్‌ ఆవరణంలో వెలుగు పథకం ఆధ్వర్యంలో…

పథకం అందిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలి

Feb 3,2024 | 20:51

ప్రజాశక్తి- రేగిడి:  సంక్షేమ పథకాలు అందిన ప్రతి కుటుంబం ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డికి అండగా నిలవాలని విజయనగరం జిల్లా పరిషత్తు చైర్మన్‌ మజ్జి శ్రీనివాసరావు, ఎమ్‌పి బెల్లాన…

రెవెన్యూ ఉద్యోగుల నిరసన

Feb 3,2024 | 18:49

ప్రజాశక్తి-విజయనగరం: బొండపల్లి తహశీల్దార్‌ శనపల రమణయ్య హత్యను రెవెన్యూ ఉద్యోగులు తీవ్రంగా ఖండించారు. విశాఖపట్నం రూరల్‌ తహశీల్దార్‌గా పనిచేసిన రమణయ్య… ఎన్నికల బదిలీల్లో భాగంగా శుక్రవారమే జిల్లాలో…

ఓట్ల లెక్కింపు కేంద్రాల పరిశీలన

Feb 3,2024 | 18:47

ప్రజాశక్తి-విజయనగరం : ఎన్నికల అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియను చేపట్టేందుకు అనువైన కౌంటింగ్‌ కేంద్రాలు, ఇవిఎంలను భద్రపరిచేందుకు స్ట్రాంగ్‌ రూములను ఏర్పాటు చేసేందుకు కలెక్టర్‌ నాగలక్ష్మి, ఇతర…