జిల్లా-వార్తలు

  • Home
  • రెవెన్యూ అధికారులను సన్మానించిన జెసి

జిల్లా-వార్తలు

రెవెన్యూ అధికారులను సన్మానించిన జెసి

Feb 29,2024 | 21:55

రెవెన్యూ అధికారులను సన్మానించిన జెసి ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: రెవెన్యూ శాఖలో 42 సంవత్సరాలు వివిధ హోదాలలో పనిచేసి కలెక్టరేట్‌ ఎల్‌ఎ విభాగం పర్యవేక్షకులుగా ఉండి పదవీ విరమణ…

పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి: కలెక్టర్‌

Feb 29,2024 | 21:54

3న పోలియో చుక్కలు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించండి: కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌: మార్చి 3వ తేదీ 0-5 సంవత్సరం లోపు పిల్లలందరికీ పోలియో చుక్కలు వేయించాలని…

పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ : కలెక్టర్‌

Feb 29,2024 | 21:52

పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ : కలెక్టర్‌ ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ మార్చి1 నుండి ఇంటర్‌ పరీక్షలు నిర్వహించుటకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయడమైనది జిల్లా కలెక్టర్‌ ఎస్‌.…

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

Feb 29,2024 | 21:51

నేటి నుంచి ఇంటర్‌ పరీక్షలు ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్‌ ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించి చిత్తూరు జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాశాఖ ఆధ్వర్యంలో…

బిటి రహదారి పనులకు శంకుస్థాపన

Feb 29,2024 | 21:45

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌  : నగరంలోని 39వ డివిజన్‌ అలకానంద కాలనీలో నూతనంగా ఏర్పాటు చేయనున్న బిటి రహదారికి డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి శంకుస్థాపన చేశారు. అనంతరం…

ఒపిఎస్‌ అమలు చేసే వారికే ఓటు

Feb 29,2024 | 21:43

ప్రజాశక్తి-బొబ్బిలి : జిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ అమలు చేసిన వారికే ఓటు వేయాలని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.విజయగౌరి పిలుపునిచ్చారు. ఓట్‌…

సర్వజన ఆసుపత్రిలో గిరిజన వైద్యానికి ప్రత్యేక విభాగం

Feb 29,2024 | 21:42

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  వైద్యం కోసం గిరిజనులు చేరిన వెంటనే వారికి మెరుగైన సత్వర సేవలు అందించేందుకు వీలుగా స్థానిక ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో ఒక ప్రత్యేక…

ఆప్కాస్‌లో డ్రైవర్లను గుర్తించాలి

Feb 29,2024 | 21:42

ప్రజాశక్తి-పార్వతీపురంటౌన్‌ : స్థానిక మున్సిపల్‌ ప్రజారోగ్య విభాగంలో ఔట్సోర్సింగ్‌ ప్రాతిపదికన 15ఏళ్లుగా డ్రైవర్లుగా విధులు నిర్వహిస్తున్న కార్మికులకు 279 జీవో ప్రకారంగా జీతాలు ఇవ్వాలని సిఐటియు జిల్లా…

ప్రజల బాగు కోసమే సచివాలయ వ్యవస్థ

Feb 29,2024 | 21:41

 ప్రజాశక్తి-గుర్ల :  ప్రజల బాగోగులు చూడటానికే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి సచివాలయ వ్యవస్థను ప్రవేశపెట్టారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. ప్రజల సమస్యలను…