జిల్లా-వార్తలు

  • Home
  • ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం : ఎస్‌పి

జిల్లా-వార్తలు

ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం : ఎస్‌పి

Jan 29,2024 | 20:25

 ప్రజాశక్తి-విజయనగరం కోట :  ఫిర్యాదుదారులకు తక్షణ న్యాయం చేయాలని ఎస్‌పి ఎం.దీపిక అన్నారు. సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఈ వారం…

బకాయిలు చెల్లించాలని నేడు సత్యాగ్రహం

Jan 29,2024 | 20:22

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : మున్సిపల్‌ కార్మికుల సమ్మె సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలకు తక్షణమే జీవోలు విడుదల చేయాలని కోరుతూ మంగళవారం నగరపాలక సంస్థ కార్యాలయం…

కలెక్టరేట్‌ ఎదుట పెన్షనర్ల ధర్నా

Jan 29,2024 | 20:19

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  అపరిష్కృతంగా ఉన్న సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఎపి పెన్షనర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా చేశారు. ఈ…

రైలు పట్టాలపై యువకుడి మృతదేహం

Jan 29,2024 | 20:17

 ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ :  నగరంలోని అలకానంద కాలనీకి చెందిన ఎజ్జిరోతు రమేష్‌ (28) మృతదేహం సోమవారం అనుమానస్పద స్థితిలో రైలు పట్టాలపై లభ్యమయింది. ఒడిశా రాష్ట్రం రాయగడకు…

పంచాయతీరాజ్‌ జెఇ ఆత్మహత్య

Jan 29,2024 | 20:16

ప్రజాశక్తి-రేగిడి  :  రాజాం లోనిగోపాలపురం రూట్‌లో ఉన్న పంచాయతీరాజ్‌ డిఇ కార్యాలయంలో సోమవారం రేగిడి మండలానికి చెందిన పంచాయతీ రాజ్‌ జెఇ వల్లూరు రామకృష్ణ (49) పురుగులు…

మహిళల జీవన పరిస్థితులు మార్చడమే లక్ష్యం

Jan 29,2024 | 20:15

  ప్రజాశక్తి-చీపురుపల్లి : రాష్ట్రంలోని మహిళల జీవన స్థితిగతులు మార్చేందుకు ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నారని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ…

‘ఉక్కు’ శంకస్థాపనలకే పరిమితంజగన్‌ మారారు..

Jan 29,2024 | 20:09

ప్రజాశక్తి – కడప ప్రతినిధి/కడప/వేంపల్లె/ఖాజీపేట కడప ఉక్కు పరిశ్రమను శంకుస్థాపనలకే పరిమితం చేశారని పిసిసి అధ్యక్షులు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు. సోమవారం కడప నగర శివారులోని జయరాజ్‌ గార్డెన్‌లో…

డిజిటల్‌ విద్య ఘనత జగన్‌దే

Jan 29,2024 | 19:46

ట్యాబ్‌లు పంపిణీ చేస్తున్న విశ్వనాథ్‌రెడ్డి – వైసిపి మండల ఇన్‌ఛార్జీ విశ్వనాథ్‌రెడ్డి ప్రజాశక్తి – మంత్రాలయం డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డిదేనని…

రైతుల సౌకర్యార్థం ఎసి గోడౌన్ల నిర్మాణం

Jan 29,2024 | 19:45

నూతన భవనాన్ని ప్రారంభిస్తున్న విజయ మనోహరి – కెడిసిసి బ్యాంకు ఛైర్మన్‌ విజయ మనోహరి ప్రజాశక్తి – హోళగుంద రైతుల సౌకర్యార్థం ఎసి గోడౌన్ల నిర్మాణానికి కృషి…